మామిళ్లగూడెం, ఆగస్టు 24: భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు న్యాయం జరిగేలా పరిహారాన్ని అందిస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. విజయవాడ – కాజీపేట మూడో రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించి మధిర, బోనకల్ల
నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడి ఎప్పుడో పోయింది.. ప్రైవేట్ ‘కాసు’పత్రులకు వెళ్లి ప్రజలు ఆర్థికంగా నష్టపోకూడదని తెలంగాణ ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పామాయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. వివిధ సబ్సిడీలతో పాటు మొక్కలు, ఎరువులు, డ్రిప్ వంటివి ఉచితంగా అందిస్తుండడంతో రాష్ట్రంలోనూ సాగు మరింత విస్తరిస్తోంది.
416 మంది హాజరు..
నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి ఈ నెల 29 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియకు సంబంధించి రిజిస్ట్రేష�
సత్తుపల్లి నియోజకవర్గానికి కొత్తగా 11,028 ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని బుధవారం నుంచి వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.
పల్లెల్లో పకడ్బందీగా నిషేధం అతిక్రమించిన వారికి జరిమానా ప్లాస్టిక్ నివారణకు ఏజెన్సీల నియామకం పంచాయతీలు ఆదాయం సమకూర్చుకునేలా ప్రణాళికలు ప్లాస్టిక్పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ప్లాస్ట�
ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో పర్యావరణానికి నష్టం కలర్స్ వినియోగంతో నీటి కాలుష్యం అనేక చర్మ వ్యాధులకు మూలం ఈసారి మట్టి ప్రతిమలే ప్రతిష్ఠించేలా ఏర్పాట్లు వినాయక చవితి సమీపిస్తోంది. ఊరూవాడా గణనాథుల సందడి క
ఖమ్మం రూరల్, ఆగస్టు 22: కస్తూర్బా గాంధీ పాఠశాల, కళాశాలలో సోమవారం స్వత్రంత్ర వజ్రోత్సావ ముగింపు కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థినులు స్వాతంత్య్ర పోరాట నాయకుల వేషాధారాణాతో నాటికలు, నృత్యాలు చేశారు. త్రివర�
కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 22 : భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు సోమవారం ఘనంగా జరిగింది. తెలంగాణ ఆటోడ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి
అంబరాన్నంటిన సంబురాలు ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన కలెక్టర్లు గౌతమ్, అనుదీప్, ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో తరలివెళ్లిన ప్రజాప్రతినిధులు, అధికారులు భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ)/మామి�
ములకలపల్లి, ఆగస్టు 22: స్వాతంత్య్ర ఉద్యమంలో అమరులైన సమరయోధులను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని జడ్పీటీసీ సున్నం నాగమణి అన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలో భాగంగా ములక�
కూసుమంచి/ఎర్రుపాలెం/మధిర రూరల్/ వైరా రూరల్/కారేపల్లి/ సత్తుపల్లి రూరల్/ రఘునాథపాలెం, ఆగస్టు 22: రఘునాథపాలెం మండలంలోని కోయచలక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థి జునైద్, సత్తుపల్లి