384 కిలోమీటర్లలో పరుచుకున్న అందాలు అవెన్యూ ప్లాంటేషన్లో రాష్ట్రంలోనే జిల్లా టాప్ మొక్కల సంరక్షణకు అధికారుల ప్రత్యేక చర్యలు భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) ;భద్రాద్రి జిల్లాలో పచ్చందాలు �
కేంద్రం తీరుపై సింగరేణి వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవితపై ఆరోపణలు సరికాదు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలి కేంద్రం ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన కార్మ
వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం సీపీ విష్ణు వారియర్ కానిస్టేబుల్స్ ఉద్యోగాల పరీక్ష బందోబస్తుపై సమీక్ష మామిళ్లగూడెం, ఆగస్టు 27: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఖ�
ఇదే సీఎం కేసీఆర్ లక్ష్యం నియోజకవర్గంలో 10వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ 29న విత్తన మట్టివిగ్రహాల అందజేత సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తల్లాడ, ఆగస్టు 27: వృద్ధులు, వితంతువుల�
అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం మధిర మండలానికి 1,524 నూతన పింఛన్లు మంజూరు పింఛన్ కార్డుల పంపిణీలో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల మధిర టౌన్, ఆగస్టు 27: ఆసరా పింఛన్లతో పేదల జీవితాల్లో సీఎం కేసీఆ
సుజాతనగర్ రైతు రవి వినూత్న ఆలోచన ఏడున్నర ఎకరాల్లో సాగు.. రూ.11 లక్షల ఆదాయం ఎకరానికి 20 టన్నుల దిగుబడి పొరుగు రాష్ర్టాలకూ సరఫరా సొర సాగుపై ఇతర రైతుల ఆసక్తి సంప్రదాయ పంటలు, వాణిజ్య పంటలే కాదు.. కూరగాయలు సాగు చేస
భద్రాద్రి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలు హాజరుకానున్న అభ్యర్థులు 17,077 మంది సమీక్షా సమావేశంలో భద్రాద్రి ఎస్పీ వినీత్ కొత్తగూడెం క్రైం, ఆగస్టు 25: భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 49 కేంద్రాల్లో ఈనెల 28న జరిగే కానిస్�
మంత్రి పువ్వాడ కృషితో ప్రగతి పథంలో ఖమ్మం నగరం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ తాతా మధు ప్రమాణ స్వీకారం ఖమ్మం, ఆగస్టు 24: ఖమ్మం నగరాభివృద్ధే లక్ష�
తగ్గిన పత్తి సాగు విస్తీర్ణం మంచి ధర పలుకుతుండడంతో మిర్చిపై రైతుల ఆసక్తి గతేడాది కంటే పెరగనున్న సాగు విస్తీర్ణం నారుకు నర్సరీలే ఆధారం ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా సాగు పనులు మారుతున్న కాలంతోపాటు కర్షకుల ఆ�
మునిగేపల్లిలో రూ.కోటితో డెయిరీ ఏర్పాటు పది మందికి పని కల్పిస్తున్న యువకులు కూసుమంచి రూరల్, ఆగస్టు 24: ఉన్నత చదువులు చదివిన ఇద్దరు యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సొంత ఊరిలోనే పాడి పరిశ్రమను స్థాపించ
డీఈవో యాదయ్య మధిరరూరల్, ఆగస్టు 24: విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. మండల పరిధిలోని దెందుకూరు, చిలుకూరు గ్రామాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన సంద�