ఏడు రోజుల పాటు పారిశుధ్య చర్యలు చేపట్టాలి ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన విద్య విద్యార్థులు సౌకర్యాలను అందిపుచ్చుకోవాలి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కల్లూరు, సెప్టెంబర్ 5: ‘స్వచ్ఛ గురుకులం�
విద్యాప్రదాత ‘గురువు’ ఉపాధ్యాయుడే విద్యార్థులకు దిక్సూచి..భవిష్యత్ తరాల నిర్మాత నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనెం ఉపాధ్యాయుడే విద్యార్థులకు మార్గదర్శకుడు.. భవిష్యత్తు నిర్మాత.. సమాజ ని
కొత్త ఓటర్ల నమోదుకుదరఖాస్తుల ఆహ్వానం ఆధార్ అనుసంధానంతో ‘బోగస్’కు చెక్ డబుల్ ఫొటోలు ఉన్న వారు ఔట్ వలస వెళ్లిన వారు, మృతిచెందిన వారి ఓట్లూ.. 1,092 పోలింగ్ కేంద్రాల పరిధిలో సర్వే ఇప్పటికే 19.27 శాతం సర్వే ప�
రాత పరీక్ష ప్రశాంతం ఎనిమిది జిల్లాల వ్యాప్తంగా 187 కేంద్రాలు 98,882 మందికి 77,907 మంది హాజరు నేడు పరీక్ష ‘కీ’ విడుదల పరీక్షా కేంద్రాలను సందర్శించిన డైరెక్టర్ చంద్రశేఖర్ కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 4: సింగర�
ప్రజాబలం ఉన్న నేత కేసీఆర్ జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు పెగళ్లపాడులో పెద్దఎత్తున టీఆర్ఎస్లో చేరికలు ఎర్రుపాలెం, సెప్టెంబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాల వల్లే వివిధ రాజకీయ ప�
భద్రాచలం, సెప్టెంబర్ 4: మడమ తిప్పని, మాట తప్పని నాయకుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. శనివారం జరిగిన క్యాబినేట్ సమావేశంలో సీఎం కేసీఆర్ వరద ముంపునక�
భద్రాద్రి జిల్లా సమీకృత కలెక్టరేట్ సిద్ధమైంది. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి ముస్తాబైంది. కొత్తగూడెం, పాల్వంచ మధ్య రూ.44.98 కోట్ల నిధులతో 1.50 లక్షల చదరపు అడుగుల వైశాల్యం (26 ఎకరాలు)లో కలెక్టరే�
రవాణాకు అడ్డంకులు.. సీతబంధం, నిమ్మవాగులు వానకాలంలో వాగులు పొంగి జల దిగ్బంధం రూ.5 కోట్ల నిధులతో రెండు బ్రిడ్జిల నిర్మాణం తీరిన వాహనదారులు, ప్రయాణికులకు ఇక్కట్లు కామేపల్లి, సెప్టెంబర్ 3: కామేపల్లి మండలంలో ప�
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్టర్నల్) పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ (పా) చంద్రశేఖర్ శనివారం తెలిపారు.