తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు ఆదివారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. గత నెల 31న భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రారంభమైన ఉత్సవాలు నిమజ్జన మహోత్సవంతో ముగుస్తాయి. సకల దేవతాగణాలకు అధిపతి అయిన గణన
రాష్ర్టానికి నిధులివ్వకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. గవర్నర్ తమిళిసై కూడా రాజ్భవన్ను బీజేపీ కార్యాలయ
పరిపాలనా సౌలభ్యం కోసం రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. క�
గడిచిన ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి ప్రగతి నివేదికను గడపగడపకూ తీసుకెళ్లాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలోనే రఘునాథపాలెం మండలం స
భద్రాద్రి జిల్లాలో శుక్రవారం వర్షం దంచికొట్టింది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, కుంటల్లో వరద పొంగి పొర్లింది. వాన కారణంగా కొన్నిచోట్ల వినాయక నిమజ్జనోత్సవాలకు ఆటంకం కలిగింది. పాల్వంచ
రాజీవ్నగర్లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. రుద్రాక్షపల్లి పంచాయతీలో గిరిజన గ్రామమైన సత్యంపేటలో కొలువుదీరిన గణపతి మండపం వద్ద అన్న
తెలంగాణ సమాజాన్ని, ప్రజలను తన కవిత్వం, రచనల ద్వారా కాళోజీ చైతన్యవంతం చేశారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి శుక్రవారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్ప�
ఆయిల్పాం గెలల ధరల విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ధరలు నిర్ణయిస్తారని ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. మండలంలోని నారంవ�
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో గవర్నర్ను అడ్డుపెట్టుకొని అభివృద్ధిని అడ్డుకోలేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. కేంద్రం సహకరించకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి
ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలున్న పేదలకు వరంలా మారాయని అన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రుల�
మంత్రి పువ్వాడ అజయ్ కృషితోనే ఖమ్మం జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందని నేతలు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లతో ఉన్న అనుబంధంతో మరిన్ని నిధులు తెచ్చి ఖమ్మంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతు�