ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మంగళవారం అసెంబ్లీలో గళమెత్తారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న భద్రాచలం రామాలయాన్ని కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి కాపాడాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి సీఎం కేసీఆర్ జీవో 140 విడుదల చేయడం, లబ్ధిదారులకు త్వరలోనే పోడు పట్టాలు అందిస్తామని ప్రకటించడం పట్ల భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాచలం, పినపాక నియోజకవర్గా�
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించ
బొజ్జ గణపయ్యా.. మళ్లీ రావయ్యా.. ఉమ్మడి జిల్లాలో నేత్రపర్వంగా గణేశ్ నిమజ్జనోత్సవం ఖమ్మంలో వర్షంలోనూ నిరాటంకంగా శోభాయాత్ర మున్నేరు వద్ద నిమజ్జనంలో పాల్గొన్న మంత్రి అజయ్ ఖమ్మం కల్చరల్/ మామిళ్లగూడెం/ భద�
రామవరం, సెప్టెంబర్ 10 : వెంకటేశ్ఖని ఓపెన్కాస్ట్కు స్టేజి-1 క్లియరెన్స్ వచ్చిందని, జనవరిలో ఓబీ పనులు, ఫిబ్రవరి నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ అన�