లిఫ్ట్ ఇచ్చిన ద్విచక్ర వాహనదారుడిని వెనుక నుంచి సూది మందు గుచ్చి హత్య చేశాడో గుర్తుతెలియని దుండగుడు. ఈ అనూహ్య ఘటన సోమవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని బాణాపురం గ్రామశివారులో చోటుచేసుకున్నది. స్థాన�
వృద్ధుడి అదృశ్యంపై ఖమ్మం అర్బన్ ఖానాపురం హవేలీ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఖమ్మం శ్రీనగర్ కాలనీ రోడ్డు నెంబర్-2లో నివాసం ఉండే రంగు రవీంద్రాచారి (65) అనే వృద్ధుడు ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లారు.
స్థానిక బాలభారతి విద్యార్థి తాళ్లూరి ఉదయ్కిరణ్ జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లోగుర్తింపు పొంది ప్రశంసాపత్రాన్ని అందుకున్నాడు. ఈ నెల 17న ఢిల్లీలోని ప్రగతిభవన్లో పలువురు కేంద్ర మంత్రులు, ఇన్నోవేషన్�
ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 కుటుంబాలు సోమవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు సమక�
బత్తులపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు శీలం బ్రహ్మానందరెడ్డి, కూరాకుల పవన్కల్యాణ్ ద్విచక్రవాహనంపై కప్పలబంధం నాగార్జునసాగర్ కాల్వ కట్టపై శనివారం కృష్ణా జిల్లా తిరువూరు వెళ్తున్న సందర్భంగా ప్�
సూరయ్యబంజరు, అడవిమల్లెల, కొండ్రుపాడు, అగ్రహారం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి చిత్రపటాల వద్ద ఎమ్మెల్యే సండ్ర ఆదివారం నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు కనగాల వెంకటరా�
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను కించపరిచేలా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రకాశ్రెడ్డి బేషరతుగా చాకలి ఐలమ్మ విగ్రహం సాక్షిగా రజక సంఘానికి క్షమాపణలు చెప్పాలని రజక సంఘ నాయకులు, బీసీ సంక్�
తెలంగాణలో ప్రతి ఇంటి పెద్దన్నలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచిపోతున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. దేశంలోకెల్లా అత్యుత్తమ పాలన అందుతున్నది. తెలంగాణలో మాత్రమేనని స్పష్టం చేశ�
భద్రాద్రి బ్యాంక్ అంటేనే ప్రజల బ్యాంక్ అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని వాసవీ గార్డెన్లో బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి అధ్యక్షతన ఆదివారం జరిగిన భద్రాద్రి బ్యాంక్ స�
ఆదివాసీల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని వక్తలు పేర్కొన్నారు. అందుకే వారి రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచారని, ఆత్మగౌరవ భవనాలను నిర్మించారని అన్నారు. అలాగే, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూ�
కవులు, కళాకారులకు సన్మాన మహోత్సవం.. నృత్యకారుల నాట్య విన్యాసం.. ‘జబర్దస్త్' కళాకారుల హాస్యవల్లరి.. గాయకుల సంగీత విభావరి.. వెరసి.. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు గ్రాండ్ సక్సెస్.. ఆదివారం ఖమ్మం నగరంలో�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సంబురాలు అంబరాన్నంటాయి. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం అధికార యంత్రాంగం నిర్వహించిన ఈ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. సన్మానాలు, నృత్యాలు, సంగీతం, దేశ�
తెలంగాణ సాధకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇకముందు కూడా జిల్లా ప్రజలను మరింత ప్రగతి పథంలో నడ�