రఘునాథపాలెం, సెప్టెంబర్ 26: ‘అటుకుల బతుకమ్మా.. చల్లంగ చూడమ్మా..’ అంటూ ఆడబిడ్డలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం మహిళలు జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వ
మండల పరిధిలోని పలు గ్రామాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వీధుల్లో మండపాలను ఏర్పాటు చేసి కనకదుర్గా మాత విగ్రహాలను ప్రతిష్ఠించారు. నేలపట్ల, గట్టుసింగారంలో విగ్రహాల ఏర్పాటుకు జడ్పీటీసీ ఇంటూర�
కేంద్రంలోని బీజేపీ మతతత్వ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నది.. ప్రజల మధ్య మతచిచ్చు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది.. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ దేశ వనరులను కట్టబెడుతున్నది.. బ్యాంకు రుణాలు ఎగ్గొ
ధాన్యం కొనుగోలు కేంద్రాలను విజయవంతంగా నిర్వహించి వ్యాపార అనుభవాన్ని గడించిన స్వయం సహాయక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక బాధ్యతలను అప్పగించింది. రైతుల నుంచి మిర్చి, మొక్కజొన్న పంటలను సేకరించే �
అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా వైద్యారోగ్యశాఖ వరుస దాడులు నిర్వహిస్తున్నది. రిజిస్ట్రేషన్ లేకుండా, సౌకర్యాలు కల్పించకుండా, కాలంచెల్లిన మందులతో ల్యాబ్లు నిర్వహిస్తున్�
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఇలాంటి పథకాలు తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు. స్వచ్ఛ సర్వేక్ష
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ప్రేరణగా తీసుకోవాలని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వ�
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో జరుగుతున్న శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం తొలిరోజు అమ్మవారు లక్ష్మీతాయారమ్మ ఆదిలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పం
తెలంగాణ ఆడపడుచులకు ‘బతుకమ్మ’ ప్రత్యేకం.. వారెక్కడ ఉన్నా.. వేడుకలను కనుల పండువగా జరుపుకుంటారు. అయితే, బతుకమ్మ పండుగ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏటా అతివలకు సర్కారు కానుకగా చీరెలను పంపిణీ చేస్తున్నద
దళిత, గిరిజనుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మక పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ఆయన ఆకాంక్ష అని అన్నారు.