పాఠశాల విద్యార్థుల్లో కనీస సామర్థ్య లోపాన్ని అధిగమించేందుకు, వారి అభివృద్ధికి బాటలు వేసేందుకు తొలి మెట్టు కార్యక్రమం ఉపయోగపడుతుందని కలెక్టర్ అనుదీప్ అన్నారు.
ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (55) ఈనెల 19న ముదిగొండ మండలంలోని వల్లభి గ్రామంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బైక్ను లిఫ్ట్ అడిగి గుర్తుతెలియని వ్యక్తి సూద�
హైవే నిర్మాణ పనులు త్వరత్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ నిర్మాణ సంస్థను ఆదేశించారు. మండలంలోని న్యూలక్ష్మీపురం, వెంకటాపురం, గోకినేపల్లి గ్రామాల పరిధిలో నిర్మాణంలో ఉన్న 365/ఏ జాతీయ రహదారి నిర్మా�
ద్యాశాఖ ప్రవేశపెట్టిన మౌలిక భాషా గణిత సామర్థ్యాల (ఎఫ్ఎల్ఎన్) విద్యాబోధనపై ఉపాధ్యాయులు పట్టుసాధించాలని, ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈవో యాదయ్య అన్నారు.
ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం కల్లూరు మండలంలో పర్యటిస్తారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు తెల
ఆకలితో అల్లాడిన తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన దేవుడతడు. పొట్టకూటి కోసం వలస పోయిన తెలంగాణ ప్రజలను తిరిగి రప్పించి ఉపాధి కల్పించిన భగవంతుడతడు. స్వరాష్ట్ర రైతుల పంట పొలాల్లో పొరుగు రాష్ర్టాల కూలీలకూ పని క�
మండలంలో సంచలనం నృష్టించిన సూది మందు హత్య నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. మండలంలోని బాణాపురం-వల్లభి మధ్య సోమవారం ఉదయం జమాల్ సాహెబ్ను అపరిచితుడు లిఫ్ట్ అడిగి వెనుక కూర్చున్నాడు.
అక్టోబర్ 16వ తేదీన గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశించారు. ఆయన మంగళవారం రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారుల�
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ వానకాలంలో రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రణాళిక ఖరారు చేసింది. ఖమ్మం జిల్లాలో 252 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని
లంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పూల పండుగ కానుకగా బతుకమ్మ చీరెలను అందిస్తున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో బతుకమ్మ చీరెల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట�
గిరిజనుల పోడుహక్కు పట్టాల విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం సాహసోపేతమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. పోడుపట్టాల జారీ ప్రక్రియపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 140పై కలెక్టరేట్లో
ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 19 : అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. ఉదయం మొదలైన వాన ముసురు సాయంత్రం వరకు కొనసాగింది. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార�
జిల్లాలో అనధికారిక కట్టడాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. క్రమబద్ధీకరణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 అమలుపై ఖమ్మంలోని జడ్పీ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల �