హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో ఐక్యం చేసేందుకు మహనీయులు చేసిన త్యాగాలు ఆదర్శనీయమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవా�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా నగరంలోని పటేల్ స్టేడియంలో ఆదివారం ఏర్పాట్లను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్ వీపీ గౌతమ్, పోతీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, సుడా చైర్మన్ బ
కల్లూరు మేజర్ పంచాయతీని త్వరలోనే మున్సిపాలిటీ చేసి అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ నిర్మాణానికి బదులుగా నూతన భవ
తెలంగాణ వస్తే ఏమొస్తది..?’ అని అడిగినోళ్లకు కేసీఆర్ 24 గంటల పాటు పంటలకు ఉచితంగా కరెంట్ ఇచ్చి చూపించిండు.. ఎవుసానికి సీజన్కు ముందే రైతులకు పెట్టుబడి పైసలు ఇస్తున్నడు.. ఇంటింటికీ నల్లా నీళ్లు సరఫరా చేస్తున
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. మూడురోజుల పాటు వేడుకలు జరుగనున్నాయి. తొలిరోజు జిల్లావ్యాప్తంగా సమైక్యతా ర్యాలీలు జరుగనున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం, ఈ ప్రాంత విశిష్టతను చాటి చెప్పేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టడం యావత్ దేశం గర్వించదగిన విషయమని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.అందుకు సీఎం కేసీఆర్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఏళ్లలోపు బాలబాలలకు గురువారం ఆల్బెండాజోల్-400 మాత్రలు ఇచ్చారు. డీవార్మింగ్ డేలో భాగంగా నులిపురుగుల నివారణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది మాత్రలను పంపిణీ చేశారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని నాలుగు సంవత్సరంలోకి అడుగు పెడుతున్న పువ్వాడ అజయ్కుమార్కు ఈ నెల 18న పౌర సన్మానం చేయాలని వివిధ సంఘాల బాధ్యులు నిర్ణయించినట్లు ప్రజా సంఘాల
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో జేవీఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నుంచి శుక్రవారం నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వ
యావత్ భారతావని ఎదురుచూస్తోంది. సంక్షేమ సారథి.. ప్రగతి వారధి కోసం వేచిచూస్తోంది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించగల ఎకనమిస్టు కేసీఆర్ అని అభివర్ణిస్తోంది.