కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో గవర్నర్ను అడ్డుపెట్టుకొని అభివృద్ధిని అడ్డుకోలేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. కేంద్రం సహకరించకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి
ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలున్న పేదలకు వరంలా మారాయని అన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రుల�
మంత్రి పువ్వాడ అజయ్ కృషితోనే ఖమ్మం జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందని నేతలు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లతో ఉన్న అనుబంధంతో మరిన్ని నిధులు తెచ్చి ఖమ్మంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతు�
మండలంలోని ఖాజీపు రానికి చెందిన అహ్మద్ఖాన్ (లేట్), గుల్జార్ దంపతుల కుమార్తె షేక్ మెహర్నాజ్ నీట్లో 563వ ర్యాంకు, మహదేవపురం గ్రామానికి చెందిన కనపర్తి రామారావు కుమారుడు కనపర్తి మనోజ్కుమార్ 530వ ర్యాం�
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత�
మావోయిస్టు నేత దామోదర్ భార్య చర్ల ఏరియా కమిటీ మెంబర్ రజితను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ డాక్టర్ వినీత్ వివరాలు వెల్లడించారు. మావోయిస్టు
తెలంగాణ స్పూర్తిని చాటేలా ఈనెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు.
తల్లాడ పట్టణానికి చెందిన దగ్గుల రాధిక రాష్ట్రస్థాయి ఉత్తమ లెక్చరర్గా హైదరాబాద్లో ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాధిక లంకపల్లిలో మహాత్మాజ్యోతిరావుపూల�
గులాబీ జెండా మోసే ప్రతి కార్యకర్త నాకు ఆత్మీయుడే ఉమ్మడి జిల్లాలో తిరుగులేని రాజకీయశక్తిగా టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ స్థానాలు మావే.. అభివృద్ధిలో అగ్రగామిగా ఉభయ జిల్లాలు మంత్రి పువ్�
ప్రమాదవశాత్తూ కర్షకుడు మరణిస్తే కుటుంబానికి భరోసాగా బీమా అన్నదాతల కుటుంబాలకు అండగా రైతుబీమా పథకం భద్రాద్రి జిల్లాలో 2,384 కుటుంబాలకు రూ.119.20 కోట్ల పరిహారం ఏ కారణంతో రైతు మరణించిన వివరాలు సేకరిస్తున్న వ్యవస�
ప్రభుత్వ విప్ రేగా సమక్షంలో 50 కుటుంబాల చేరిక బూర్గంపహాడ్/ కరకగూడెం, సెప్టెంబర్ 7: బూర్గంపహాడ్ మండలానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ సర్పంచ్లు సహా 50 కుటుంబాల వారు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో బ
నిజామాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఇన్నాళ్లూ ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు దేశం మొత్తానికి వెలుగు చూపించే దీపంలా మారారు. వ్యవసాయాన్ని దెబ్బకొట్టేలా మోటార్లకు �