ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.
వర్తక సంఘం ఎన్నికలకు నామినేషన్లు సమర్పించేందుకు శుక్రవారంతో గడువు ముగిసింది. ఇక ప్రచార కార్యక్రమం తరువాయి కానుంది. వర్తకసంఘం ప్రధానశాఖతోపాటు మరో 18శాఖలకు సంబంధించి ఎన్నికల అధికారి పీబీ శ్రీరాములు నామి�
గోల్లపాడు చానల్ ఆధునీకరణ పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలో ఆహ్లాదకరమైన త్రీటౌన్ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజలు చూడబోతున్నారని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకూ (టీఆర్ఎస్)బీఆర్ఎస్తోనే సమన్యా యం జరుగుతున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం మణుగూరు క్యాంపు కార్యాలయంలో బూర్గంపహాడ్ మండల ప్రజాప్రతిన�
ఒక్కసారి కిడ్నీలు పాడైతే అయితే బాధితులు జీవితకాలం డయాలసిస్ చేయించుకోవాల్సిందే. తీవ్రతను బట్టి కొందరు నెలకు ఒకసారి, వారానికి ఒకటి రెండుసార్లు రక్తాన్ని శుద్ధి చేయించుకోవాల్సిందే.
రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు ఇంటిని పోషించే వారి మరణం ఆ కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. మరణించకపోయినా శాశ్వత వైకల్యం ఏర్పడినా కుటుంబ సభ్యులు ఆర్థిక సుడిగుండంలో చిక్కుకో�
ఒకప్పుడు వ్యవసాయమంతా ప్రకృతి సిద్ధంగా జరిగేది. రైతులు సాగుకు ముందు పశువుల పెంటను భూమిపై వేసేవారు. సహజ సిద్ధంగా తయారు చేసిన మిశ్రమాలను పిచికారీ చేసి తెగుళ్లను నివారించేవారు.
చేతి వృత్తిదారులు, కుల వృత్తులు చేసుకుంటున్న వారికి సీఎం కేసీఆర్ చేయూతనిస్తున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. దీనిలో భాగంగా కుమ్మరి వృత్తిలో కొనసాగుతున్న వారికి అధునాతన యంత్రాలను రాయిత�
క్షణికావేశంలో ఓ తల్లి తన రెండేళ్ల కుమార్తెకు పురుగుమందు తాగించి తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేట కాలనీలో బుధవారం చోటుచేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసింది.
పరిపాలనా సౌలభ్యం కోసం నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు.
సింగరేణి బొగ్గు ఉత్పత్తికి సత్తుపల్లి బొగ్గు గనులు గుండెకాయ లాంటివని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం సత్తుపల్లిలో సింగరేణి జీఎం కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న�
మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణతో చెరువులు బలోపేతం అయ్యాయి. హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్, అటవీ ప్రాంతాల్లో మొక్కల పెంపకంతో ఏటా ఆశించినంత వర్షపాతం కురుస్తున్నది.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పు వ్వాడ అజయ్కుమార్ అధికారులు, గుత్తేదారులకు సూ చించారు.