రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్పొరేటర్లు శనివార�
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నది. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, హోంగార్డులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు పెంచింది.
కొందరు ఉద్యోగులు తాము చేస్తున్న వృత్తికే పరిమితమవుతారు. ఇంకొందరు తమ అభిరుచులకు తగిన విధంగా జీవితాన్ని మలుచుకుంటారు. మరికొందరు ఆ రెండూ చేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రఘునాథపాలెం మండలం నూతన తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఏర్పాట్లు సన్నద్ధమవుతున్నాయి. మండలాల విభజనలో భాగంగా రఘునాథపాలెం నూతన మండలంగా ఏర్పాటైంది.
దేశ రాజకీయాల్లో నవ శకం ఆరంభమైంది.. రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది.. ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా రూపాంతరం చెందింది.
బంగాళాఖాతలంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గురువారం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా ఒకటే వాన.
దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కొత్తకారాయిగూడెం, రామచంద్రరావుబంజరు, పెనుబల్లి తూర్పుబజారు, వీఎం బంజరు తదితర గ్రామాల్లో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానాలను ఏర్పాటు చేశారు.
నాడు నెర్రెలు వారిన చెరువులు.. ఎండిపోయిన బావులు.. పిచ్చి మొక్కలతో పంట కాలువలు.. వాడిపోయిన పంట లు.. రైతుకు కన్నీరు.. చేపల వేటకు ఆస్కారం లేక మత్స్యకారుల పస్తులు.. ఇదీ ఉమ్మడి పాలనలో పాలేరు నియోజకవర్గంలో నెలకొన్న �