చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నది. తండ్రి ప్రేమకు శాశ్వతంగా దూరమైంది. ఉద్యోగ రీత్యా తల్లి వేరేచోట ఉండాల్సిన పరిస్థితి. తాత, అమ్మమ్మే ఆమెకు అన్నీ. శుక్రవారం పుట్టిన రోజు సందర్భంగా ముస్తాబై తాత, అమ్మమ్�
కూసుమంచి మండలం కూరగాయల సాగుకు కేరాఫ్గా నిలుస్తున్నది. గతంలో వాణిజ్య పంటలు, సాధారణ పంటలు సాగు చేసిన రైతులు ఇప్పుడు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు సాధారణ పంటలు పండిస్తూనే కొంతభూమిలో కూరగాయల�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు �
పెండింగులో ఉన్న పోడుదారుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢనిశ్చయంతో ఉన్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని, లబ్ధిదారులు పక్కా ప్రణాళికతో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఖమ్మం జిల్లాలో బోదకాలు (పైలేరియా) నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని, ఈ నెల 20, 21, 22 తేదీల్లో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికా
సమష్టిగా పనిచేస్తూ ఆయిల్పాం రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ పామాయిల్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులు ఆలపాటి రామచంద్రప్రసాద్, కోటగిరి సీతారామస్వామి అన్నారు.
ఇక ప్రయాణికుల కష్టాలు తప్పాయి. సమయం ఆదా కానున్నది. గతుకుల రోడ్లకు కాలం చెల్లింది. హైవేపై హాయిగా ప్రయాణం చేయవచ్చు. ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారి పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
సింగరేణి సంస్థ 2022- 23 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన దిశగా ఉత్పత్తి చేస్తూ ముందుకెళ్తున్నది. ఈ ఏడాది అధిక వర్షపాతం ఉన్నా.. సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ దిశా నిర్దేశంతో డైరెక�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం వర్షం దంచికొటి్ంటది. ఖమ్మం నగరంతో పాటు పలు పట్టణాలు, ఆయా మండల కేంద్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఊహించని విధంగా ఖమ్మం నగరంలో భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్క�
ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రతో సత్తుపల్లి పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన బోయపాటి సీతారామాంజనేయులు, బోయపాటి శ్రీమన్నారాయణ రూ.5 లక్షల విరాళం ప్