భద్రాద్రి జిల్లాలో పూర్తి ఏజెన్సీ ప్రాంతం దుమ్ముగూడెం మండలం. నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతర్భాగం. ఉమ్మడి పాలకులు గిరిజనుల కష్టాలను పట్టించుకోలేదు. మారుమూల గిరిజన గూడేలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి.
వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పట్టణ ప్రగతి వివిధ అంశాలపై మున్సిపల్ ప్రత్యేక అధికారులు, కమిషనర్లు, డీఈలు, ఏఈలు, టీపీవోలతో ఆయన సమీక్ష నిర్
చట్టవిరుద్ధంగా వ్యవహరించే క్రిమినల్ గ్యాంగ్లపై దృష్టి సారించాలని, తరచూ నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేసి నిందితులకు శిక్షపడేలా కఠినచర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియ�
విధి నిర్వహణలో, దేశశాంతిభద్రతల రక్షణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల ఆత్మశాంతికి సత్తుపల్లిలో ఏసీపీ వెంకటేశ్, గంగారం 15వ బెటాలియన్లో కమాండెంట్ జమీల్పాషా ఆధ్వర్యంలో బుధవారం సైకిల్ ర్యాలీ నిర్
పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం ఆయన నాలుగున్నర కోట్లతో చేపట్టిన ట్యాంక్బండ్ పనులు, వెజ్నాన్వెజ్ మార్క�
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఖమ్మం ఏఎంసీలో పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. రెండు వారాల నుంచి మార్కెట్కు పంట రాక వేగం పుంజుకుంటున్నది. ఈ ఏడాది భారత పత్తి సంస్థ (సీసీఐ) క్వింటాకు గరిష్ఠ ధర రూ.6,380 ప్రక�
దేశం కోసం ప్రాణార్పణ చేసిన పోలీస్ అమర వీరుల త్యాగాల స్ఫూర్తితో ముందుకు నడవాలని ఏఆర్ అదనపు ఎస్పీ దూళిపాల్ల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వర్బాబు సారథ్
పిడచగట్టుకున్న గొంతులు.. ఎండిపోయిన బావులు.. అడుగంటిన భూగర్భజలాలు.. కిలోమీటర్ల మేర కాలినడక.. చెలమలే దాహార్తి తీర్చే జలనిధులు.. ఇంట్లో శుభకార్యం చేయాలంటే ముందు నీటి గురించి ఆలోచించాల్సిన దైన్యం.
ముసిరే చీకట్లను తొలగిస్తూ.. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తూ.. కుంచితత్వం నుంచి విశాల దృక్పథం వైపు పయనింపజేస్తూ.. మానవాళికి విజయాలు ప్రసాదిస్తూ.. ప్రతి కుటుంబంలో సంతోషాలను నింపుతూ.. ఆనందోత్సాహాలను కలిగ�
భద్రాద్రి జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎదిగిందని, ఎన్నిక ఏదైనా గులాబీదే గెలుపు అని ప్రభుత్వ విప్, పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.
వర్తక సంఘం ఎన్నికలకు నామినేషన్లు సమర్పించేందుకు శుక్రవారంతో గడువు ముగిసింది. ఇక ప్రచార కార్యక్రమం తరువాయి కానుంది. వర్తకసంఘం ప్రధానశాఖతోపాటు మరో 18శాఖలకు సంబంధించి ఎన్నికల అధికారి పీబీ శ్రీరాములు నామి�
గోల్లపాడు చానల్ ఆధునీకరణ పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలో ఆహ్లాదకరమైన త్రీటౌన్ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజలు చూడబోతున్నారని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.