ఆర్టీసీ రీజినల్ మేనేజర్లు, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు, సంస్థ సిబ్బంది సంస్థకు లాభాలు తెచ్చేలా పనిచేయాలని సంస్థ కరీంనగర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నేరాలు నియంత్రించేందుకే జిల్లా వ్యాప్తంగా ‘కార్డన్ అండ్ సెర్చ్' నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న తెలిపారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జన్మదినం సందర్భంగా పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం వేదికైంది.
బోనకల్లు, మధిర, దెందుకూరు ప్రాంతాల్లో రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నందున ప్రభుత్వం బోనకల్లు, మధిరలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ఆర్వోబీలు) నిర్మించింది.
పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఏఆర్ అదనపు ఎస్పీ దూలిపాల శ్రీనివాసరావు ఎస్పీ కార్యాలయం నుంచి పాఠశాలల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఓపెన్ హౌస్' నిర్వహించారు.
మార్కెట్లో కల్తీ సరుకులు, రసాయనిక మందులు స్ప్రే చేస్తే పండిన కూరగాయలు, ఫాస్ట్ ఫుడ్ తిని, నాసిరకం వంట నూనెలతో చేసిన ఆహార పదార్థాలు తిని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని రాష్ట్ర ఆటో సంఘాల నాయకులు తేల్చి చెప్పారు. కార్మిక వ్యతిరేక విధానాలతో సామాన్యుల జీవితాలను బీజేపీ నాశనం చేస్తున్నదని విమర్శించారు.
ఉద్యాన వన పంటల్లో బంతి సాగు రైతన్నలకు లాభాలు కురిపిస్తున్నాయి. కేవలం నాలుగు నెలల పంటతో తక్కువ పెట్టుబడితో అన్నదాత అధిక ఆదాయం సంపాదిస్తుండడంతో మండలంలో పలువురు రైతులు బంతి సాగుపై ఆసక్తి కనపరుస్తున్నారు.