ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కాలువల నిర్మాణాలు, ఇతర పనులు చకచకా జరుగుతున్నాయి.
అప్పులు చేసి.. ఆరుగాలం శ్రమించి.. ప్రకృతి విపత్తుల నుంచి పైరును కాపాడి రైతు పంట పండిస్తాడు.. ఆ పంటకు గిట్టుబాటు ధరను ఆశిస్తాడు.. మంచి ధర లభించకుంటే తాను ఆశించిన ధర వచ్చే వరకు పంటను దాచిపెట్టాలనుకుంటాడు..
నేటి బాలలే రేపటి పౌరులు. రేపటి తరాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తెలిసో తెలియకో వారు పొరపాట్లు చేస్తే సరిదిద్దాల్సిన అవసరం ఉంది. తమ బాల్యాన్ని ఆనందంగా గడిపేలా వారిలో ఉత్సాహాన
మండలంలోని కాకరవాయిలో ఆదివారం మున్నురు కాపు ఆత్మీయ వనభోజన కార్యక్రమం జరిగింది. శివారు సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగిన ఈ వన సమారాధనలో సాయంత్రం వరకు అందరూ ఉల్లాసంగా ఆడిపాడారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశ�
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలో పలు కులసంఘాల ఆధ్వర్యంలో వనభోజనాలు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు ఆయా వనసమారాధన కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు.
భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల/కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు ఆదివారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం జరిగిన వివిధ క్రీడాంశాల్లో విద్యార్థులు సత్తా చాటారు.
ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలేన్ని అభివృద్ధిలో జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. నేటితరం దానికి దూరమవుతున్నది. పుస్తకం ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది.. ఎన్నో అనుభూతుల్ని పంచుతుంది.. అవగాహనను పెంచుతుంది.. అన్నింటా తోడుగా నిలుస్తుంది..
పోడు భూముల సర్వే, గ్రామ, డివిజన్, జిల్లా సభలను ఈ నెల ఆఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 18 మందిక
దేశంలోకెల్లా తెలంగాణలో మాత్రమే నాణ్యమైన విద్య లభిస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మ
జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. హైవేలు అడుగుకో గుంత.. అతుకుల బొంత అన్న చందంగా అస్తవ్యస్తంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త రకం పురుగు (తామర పురుగు) మిర్చి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నది. ముందస్తుగా నష్ట నివారణ చర్యలు చేపడితే పంటను కాపాడుకోవచ్చని ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున
చుట్టూ పచ్చని పాపికొండలు.. మధ్యలో గోదావరి.. తీరం అటూఇటు కనబడని నదీప్రవాహం.. ప్రయాణం చేసే కొద్దీ చేయాలనిపించే లాంచీ ప్రయాణం ఈ నెల 9వ తేదీన ప్రారంభంకానున్నది.