భద్రాద్రి జిల్లాలో ఈసారి విస్తారంగా పత్తి సాగైంది. ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తున్నది. కూలీలకు ఉపాధి లభిస్తున్నది. మరోవైపు క్వింటా పత్తికి ధర రూ.9,500 వరకు పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బూర్గంపహాడ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో ఇక నుంచి రోజలంతా నిరంతరాయంగా వైద్య సేవలు అందుతాయని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. ఈ సెంటర్ను ఆయన శుక్రవారం సందర్శించారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నారు. రెండు రోజులపాటు కేయూలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్ మీట్ - 2022 గురువారం ముగిసింది.
సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించనున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి అభినందన సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్స
ప్రజల అవసరాలకు అనుగుణంగా వారి సౌలభ్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలను చేపట్టిందని హరితహారం ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్ పేర్కొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం కార్తీకమాస వన సమారాధనలు వేడుకలా జరిగాయి. వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.