ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 20: గీత కార్మికులు దశాబ్దాలుగా సర్కారుకు రకం (గీత పన్ను)ను రద్దు చేసి వారికి ఆ బాధల నుంచి విముక్తి కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కు�
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల్లోగా కారుణ్య నియామక ఉద్యోగ వయస్సు పెంపు, మా రు పేర్లు అంశం సమస్యలను పరిష్కరిస్తామని టీబీజీకే ఎస్ అ ధ్యక్షుడు బీ వెంకట్రావ్ అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులు.. ప్రజా రవాణా ‘సారథులు’.. ‘ప్రగతి రథ’ చక్రాలు నడిపేశ్రామికులు.. అన్ని వృత్తులతో పోలిస్తే డ్రైవర్ కొలువు అత్యంత కష్టంతో కూడుకున్న పని.. గంటలు గంటలు సీట్లో కూర్చోవాలి
రానున్న సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఒక్క నియోజకవర్గంలోనూ డిపాజిట్ రాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ చేశారు. శుక్రవారం సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల ఆ�
రంగల్లోని బొల్లికుంట ఫిజికల్ ఎడ్యుకేషనల్ కాలేజీ, కేయూ గ్రౌండ్స్లో ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు జరిగిన ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 40మ�
రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సత్తుపల్లి నియోజకవర్గానికి వచ్చిన బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రలకు నియోజకవర్గ సరిహద్దు అయిన తల్లాడలో ఘన స్వాగతం లభించింది.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం రొయ్య పిల్లలు, చేప పిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేస్తోందని గుర్తుచేశారు.