వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)లకు సర్కార్ తాజా నిర్ణయంతో ఊరట లభించింది. ప్రస్తుతం ఉన్న పదవీ కాలాన్ని మరో సంవత్సర కాలం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఏడాది నుంచి ఏఎంసీల పదవీ కాలం రెండేళ్లపాటు కొనసాగన�
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2023ను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశం మందిరంలో కలెక్టర్తో కలిసి జిల్లాలోని ఈఆర్వోలు, ఏఈఆర్
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును కిరాతకంగా హత్యచేయడం ఆటవిక చర్య అని, ఈ హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని రాజ్యసభ సభ్యుడు బండి పార
రైతులు పండించిన పంటలకు భరోసా లభించింది. చేతికొచ్చిన పంటను దాచుకునేందుకు దిగాలు చెందాల్సిన అవసరమే లేదు. నయా పైసా ఖర్చు లేకుండా గోదాముల్లో భద్ర పర్చుకునే వీలు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పరుగులు పెడుతోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు.
మన్యానికి మహర్దశ పట్టింది. వైద్యరంగంలో మరో ముందుడుగు పడింది. ఏజెన్సీవాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి జిల్లాలోకు వైద్య కళాశాల మంజూరు చేసింది.
దళిత బంధు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని వదిలేది లేదని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్
ప్రతి పంచాయతీలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన