నేడు దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయంటే అంబేద్కర్ కృషేనని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. శనివారం స్థానిక ఎమ్యెల్యే క్యాంప్ కార్యాలయం, అంబేద్కర్ సెంటర్లో భారత రాజ్యాంగం దినోత్సవం సంద�
ప్రతిఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్ అన్నారు. జాతీయ ఎన్నికల కమిషన్, కలెక్టర్ ఆదేశాల మేరకు తిమ్మినేనిపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులకు చునావ్ పాఠశాల కార్యక్రమంలో భాగంగా శనివార�
ఆయిల్ఫెడ్ నిర్దేశించిన క్యాలండర్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్పాం సాగును విస్తరిస్తున్నట్లు సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నార
బతుకుదెరువు కోసం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడి అడవుల్లో నివసిస్తున్న వలస ఆదివాసీలు అప్రమత్తంగా ఉండాలని, సంఘ విద్రోహులకు ఆశ్రయం కల్పించొద్దని భద్రాద్రి ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు.
విద్యార్థి దశలో ఉన్న పిల్లల్లో సృజనాత్మక ఆలోచనలకు సైన్స్ఫెయిర్ వంటి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇల్లెందు సింగరేణి ఉన్నత పాఠశాలల�
మన ఇంటి చుట్టూనే ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే మొక్కలు ఉంటాయి. కానీ వాటిని మనం గుర్తించం. వాటి విశిష్టతలను తెలుసుకోం. దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్న అస్వస్థత వచ్చినా వెంటనే ఇంగ్లిష్ మందులు వాడడానికి ఇష్టపడతా
కేంద్ర సర్కారు తొలగించిన కిరోసిన్ హాకర్లను తెలంగాణ సర్కారు ఆదిరించింది. కేంద్రం తీరుతో జీవనోపాధి కోల్పోయి వీధినపడ్డ కిరోసిన్ హాకర్లను రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. ప్రత్యేక జీవో ద్వారా వారి�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధిస్తోందని దిశ కమిటీ చైర్మన్లు మాలోత్ కవిత, నామా నాగేశ్వరరావు ఆరోపించారు. భద్రాచలంలో గోదావరిపై నిర్మిస్తున్న రెండో వంతెన పనులను ఇంకెంత కాలం సాగదీస్తారని ప్రశ్నించార�
అత్యాధునిక వైద్యపరికరాల ద్వారా గర్భిణులకు ఖమ్మం ప్రధానాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం ఆయన ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ను ప్రార