భూయజమానికి తెలియకుండా మరోవ్యక్తి పేరుపై భూమి బదలాయించిన ఖమ్మం జిల్లా కామేపల్లి మండల తహసీల్దార్ కృష్ణపై కలెక్టర్ వీపీ గౌతమ్ వేటు వేశారు. ధరణి పోర్టల్ ద్వారా అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించి గురు�
దళితబంధు పథకాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని, దీన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటను ఖరీదు చేసే వ్యాపారుల సమ్మె గురువారంతో నాలుగో రోజుకు చేరింది. దీంతో జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాల పత్తి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అద్దంలా మెరిసే రహదారులు.. వాటి మధ్య సువాసనలు వెదజల్లే అందమైన మొక్కలు.. ఎల్ఈడీ కాంతులు.. కార్పొరేట్ షాపింగ్ మాల్స్ జిగేలు.. పార్కుల అందాలు.. ప్రధాన కూడళ్ల మధ్య ఆహ్లాదాన్ని పంచుతున్న ఫౌంటేన్లతో ఖమ్మం నగరం
గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్ని వేళలా వైద్యసేవలందించేందుకే సీఎం కేసీఆర్ పల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
విధి నిర్వహణలో గొత్తికోయల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) భీమానాయక్ పేర్కొన్నారు.
ఆయిల్ఫెడ్ సంస్థ నర్సరీల్లో ఆయిల్పాం మొక్కలు పెంచి రైతులకు రాయితీపై అందిస్తున్నది. ఎకరానికి 57 మొక్కల చొప్పున రైతులకు రాయితీ పోను ఒక్కో మొక్కను రూ.20కు విక్రయిస్తున్నది. ఆయిల్పాం మొక్కలకు ప్రస్తుతం ఏప�
రాష్ట్రంలో అమలవుతున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దాని ద్వారా విద్యార్థుల్లో కనీస భాషా, గణిత సామర్థ్యాల పెంపుకోసం పర్యవేక్షక అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పరిశీలకుడు, విద్యాశాఖ అడిషనల�
ఇంటర్ సొసైటీ లీగ్ క్రీడల నిర్వహణకు మండలంలోని కిన్నెరసానిలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగే ఈ క్రీడలకు కిన్నెరసాని గురుకుల స్పోర్ట్స్ స్కూల్ క్రీడా మైదానం
: 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదుకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు కోరారు. మండలంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు.