పల్లెల్లో పల్లెప్రగతి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రతిపల్లెను హరితవనాలుగా తీర్చిదిద్దాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారిణి విద్యాచందన అన్నారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు ఇన్స్పైర్, సైన్స్ ఫెయిర్ను జిల్లా విద్యాశాఖ నిర్వహిస్తున్నదని అందరూ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం
సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం మంచిర్యాల జి ల్లా కేంద్రంలో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు నిరసన చేపట్టారు.
చిన్న తిరుపతిగా పేరుగాంచిన జీళ్లచెరువు వేంకటేశ్వస్వామి ఆలయాన్ని తన శక్తిమేరకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు.
మండలంలోని చిన్నకోరుకొండి గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం పంపిణీ చేశారు.
దేశంలో మతోన్మాద బీజేపీ విధానాలను ఎదుర్కొనే లక్ష్యంతో లౌకికవాద ప్రజాతంత్ర శక్తులతో కలిసి పనిచేస్తామని, తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కూడా తమకు ఇదే విషయాన్ని ఆదేశించారని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్�
వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రతీ ఆసుపత్రి క్లీన్గా ఉండాలని, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ఆదేశించారు.