రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం వారికి అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనలో ముందుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు డిజిటల్ మార్కెటింగ్లో సేవలు అందించేందుకు నెదర్లాండ్ రాబో బ్యాంక్, మాస్టర్కార్డ్ (యూఎస్ఏ), జర్మనీకి చెందిన బేయర్ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రంలోని డీసీసీబీల ద్వారా ప�
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఖమ్మంలో జరుగుతున్న రెండో రోజు దేహదారుఢ్య పరీక్షలకు 668 మంది అభ్యర్థులు హాజరైనట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు.
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మరో 643 కొత్త క్వార్టర్ల నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపిందని, మొత్తం రూ.354 కోట్లతో మరో 18 నెలల్లో వీటి నిర్మాణం పూర్తవుతుందని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు.
పోలీసు కానిస్టేబుల్, ఎస్సై తదితర ఉద్యోగాల ఎంపికలో భాగంగా అభ్యర్థులకు ఈ నెల 8వ తేదీ గురువారం నుంచి జనవరి 3వ తేదీ వరకు నిర్వహించనున్న దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఖమ్మం పో�
నేను నాగలి దున్నే కుటుంబం నుంచి వచ్చా& నాడు రైతుల బాధలను చూసి చలించిపోయా. రాజకీయంలోకి వచ్చి నా వంతుగా రైతులకు సేవ చేయాలనుకున్నా. అదే తలంపుతో రైతు బాధలను పోగొట్టేందుకు ప్రయత్నించా.
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి
నైపుణ్యంతోనే పోటీ ప్రపంచంలో నిలదొకుకుంటామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఆటో క్యాడ్ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనపరచిన ముగ్గురు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థు�
సేవలో తానా ఎప్పుడు ముందువరుసలో ఉంటుందని తానా చైర్మన్ అంజయ్య చౌదరి లావు అన్నారు. మంగళవారం స్థానిక కేఎల్సీలో తానా ఫౌండేషన్, తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో పరికరాల పంపిణీ జరిగింది.
2022-2023 సంవత్సరానికి గ్రామ పంచాయతీల్లో నర్సరీల ఆధ్వర్యంలో 50 వేల మొక్కలు పెంచడమే లక్ష్యమని ఎంపీడీవో కరుణాకర్రెడ్డి అన్నారు. మండలంలోని కేశ్వాపురంలో మంగళవారం నర్సరీ ఏర్పాటుకు మార్కింగ్ ఇచ్చే పనులను ఆయన పర�