వైద్యం వికటించి తమ కూతురు కంటి చూపు పోయిందని పట్టణంలోని ఆర్వోబీ సమీపంలో రమేశ్ కంటి ఆస్పత్రి ఎదుట బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేసిన ఘటన సోమవారం చోటు చేసుకున్నది.
తెలుగు రాష్ర్టాల సరిహద్దు ప్రాంతమైన రైల్వేస్టేషన్లో కేవలం మూడు రైళ్లే ఆగుతున్నాయి. ఫలితంగా పరిసర ప్రాంత ప్రయాణికులు ఏళ్లకేళ్లుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
నగరంలో డమ్మీ పిస్టల్తో ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడడంతోపాటు ఓ ఇంట్లోకి చొరబడి ఇంట్లో వారిని బెదిరించి మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.
మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు తమ విలావంతమైన జీవితాల కోసం ఆదివాసీ ప్రజలను వాడుకుంటున్నారని, మైనర్లను బలవంతంగా తమ పార్టీలోకి తీసుకెళ్లి రిక్రూట్మెంట్ పేరుతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఎస్పీ డాక్�
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు.
దేశ రాజకీయ యవనికపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. సీఎం కేసీఆర్ సారథ్యంలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా బీఆర్ఎస్ ఉద్భవించింది. బీజేపీ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక �