మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఘన విజయం సాధించడంపై భద్రాచలం, పినపాక నియోజకర్గాల టీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం సంబురాలు ఘనంగా నిర్వహించారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించినందుకు గాను ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సంబురాలు నిర్వహించా
చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఖమ్మం నగరంలో ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ కొనసాగింది. వర్తక సంఘం ప్రధానశాఖతోపాటు దిగుమతి, మిర్చిశాఖ, కలప, సామిల్శాఖకు ఎన్నికలు జర�
మండలంలో 32 ఏళ్లుగా దళితులకు ఇచ్చిన ప్రభుత్వ అసైన్డ్ భూములకు పట్టాలు ఇప్పించాలని రైతులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దృష్టికి తీసుకురావడంతో శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సూర్యనారాయణను కలిసి సమస్�
ఖమ్మం నగరంలోని ఖానాపురంలో రూ.4.50 కోట్లు, వీడీవోస్ కాలనీలో రూ.4.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సమీకృత వెజ్- నాన్వెజ్ మార్కెట్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార�
ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు ఆదేశించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మా�
సీఎం కేసీఆర్ ప్రజారోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు.. రాష్ర్టాన్ని ‘ఆరోగ్య తెలంగాణ’ వైపు అడుగులు వేయిస్తున్నారు. ఇప్పటికే పీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రిలను బలోపేతం చేశారు.. ప్రధాన ఆసుపత్రిలో అత్య�
ఒక్క డ్రాగన్ ఫ్రూట్ తింటే 102 క్యాలరీల శక్తి వస్తుంది. దీనిలో కార్బొహైడ్రేట్స్ 22 గ్రాములు, ప్రోటీన్లు 2 గ్రాములు ఉంటాయి. ‘రాకాశి ఫలం’ తినే వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. పండ్లకు మార్కెట్లో మంచి డిమా�
నిరుపేదలకు ఉచిత వైద్యం అందాలనే లక్ష్యంతో రాష్ర్టాన్ని ‘ఆరోగ్య తెలంగాణ’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నా�