లక్ష మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇచ్చే ఫాక్స్కాన్ కంపెనీని కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మరికొన్ని నెలల్లో కంపెనీ ప్రారంభం కానుండటం గర్వ
కేసీఆర్ సర్కారులో 24 గంటల కరెంట్తో రంది లేకుండా మిర్చి సాగు చేసి.. ఎకరాకు రూ.లక్షకు పైగా ఆదాయం పొందిన రైతాంగం.. కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నది.
వెనుకటికి ఎండకాలంతో పాటే ఊళ్లకు దొంగల భయం చొరబడేది. ఆ ఊళ్లె దొంగలు పడ్డరు.. ఈ ఊళ్లె దొంగలు పడ్డరు. దోస్కపోయిండ్రు అని వదంతులు పుట్టేయి. అవి వదంతులు కావు, నిజం కూడా ఉండేది.
కాలాలు మారినా పేదల తలరాతలు మారలేదనడానికి ‘మూసీ’ కంటే మంచి ఉదాహరణ ఉండదేమో. 1999-2001 చంద్రబాబు పాలనా కాలంలో మూసీ పేదల మెడపై వేలాడిన కత్తి.. మళ్లీ ఇప్పుడు ఆయన సహచరుడు రేవంత్ హయాంలో భయపెడుతున్నది.
పంచాయతీలకు కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రావడం లేదు. రా ష్ట్రం ప్రతినెలా అందించాల్సిన ఆర్థిక సం ఘం నిధులూ మూడు నెలలకు ఓసారి అంతంత మాత్రంగానే వస్తున్నాయి.
తెలంగాణ ఆడపడుచులకు అతి పెద్దదైన బతకమ్మ పండుగలో ప్రస్తుతం నాటి వైభవం కనిపించడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పూర్వ స్థితిని సంతరించుకున్న పూల పండుగ నేడు అస్థిత్వం కోసం పోరాడాల్సి వస్�
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారుతాపడం చేయించేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపారు.
ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా పర్యాటక కేంద్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. టూరిజం ద్వారా వచ్చే ఆదాయాలు, పర్యాటక క్షేత్రాల ద్వారా వచ్చే పేరు ప్ర తిష్టలు, తద్వారా ప్రపంచ స్థాయిలో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు �
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతన సవరణకు మరికొంత సమ యం పట్టే అవకాశం ఉన్నది. తాజా సమాచారం ప్రకారం పీఆర్సీ నివేదిక సమర్పణకే మ రో మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టనున్నది. ఇప్పటికే పీఆర్సీ జాప్యంతో సర్క�
జిల్లాలో ఆయిల్పాంల విస్తరణ ఆగిపోయినట్లే కనిపిస్తున్నది. శాశనసభ ఎన్నికల తర్వాత అధికారులు ఆ వైపు దృష్టి సారించకపోవడంతో తోటల సాగు సందిగ్ధంలో పడింది. ఈ ఏడాది మార్చి నాటికే 1048 ఎకరాల్లో తోటలను విస్తరించాలని
కౌకుంట్ల మండల కేంద్రంలో గత రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మన్యంకొండ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ పనులకు మరమ్మతులు నిర్వహ�
Telangana | తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నది. రెవెన్యూ రాబడుల్లో భాగంగా రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, పన్నుల్లో వాటా పరిమాణం అంతకంతకూ తగ్గుతుండటమే దీనికి నిదర్శనం.
గాంధీ వైద్యశాలలో ఒక నెలలోనే 50 మంది పసిగుడ్డులు (శిశువులు), 14 మంది బాలింతలు చనిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చలించిపోయారు. ఈ ఘటన అత్యంత బాధాకరమంటూ..ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తున్నదన�