మూడు విడతల్లో రాష్ట్రంలో 40శాతం మందికే రుణమాఫీ జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు తలపెట్టిన ధర్నా క�
విద్యపై పెట్టుబడి భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చాటిన ఎస్సీ విద్యార్థులను ఆదివారం నవజీవన్ ఎంప్లాయీస్ వెల్పేర్ �
‘బహుజన రాజ్యం కోసం, తెలంగాణపై నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన సర్ధార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు కృషిచేశాం. కేసీఆర్ ప్రభుత్వంలో గౌడన్నలకు అండగా నిలిచాం. గ్రామీణ ప్రాంతాల్లోని గౌడన్నలకు తాటి, ఈత చె
ఆదిలాబాద్ నుంచి జోగులాంబ జిల్లా దాకా సంగారెడ్డి నుంచి కొత్తగూడెం జిల్లా దాకా రైతన్నల నిరసనలతో తెలంగాణ దద్దరిల్లింది. రేవంత్ రుణ మోసంపై రణభేరి మోగించింది.
CM USA tour | పెట్టుబడులే లక్ష్యంగా సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్రెడ్డి పది రోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 3న ప్రారంభమైన ఈ పర్యటనలో రూ. 31,500 కోట్ల పెట్టుబడులను సాధించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్�
అప్పుచేసి పప్పు కూడు తినొద్దన్నారు పెద్దలు. కానీ, అప్పుచేసి ఆస్తులు పెంచుకుంటే తప్పు కాదనేది ప్రస్తుతం చెలామణిలో ఉన్న సూత్రం. డబ్బు ముందుగా ఆదా చేసి, తాపీగా లెక్క పెట్టుకొని, ఆపై ఖర్చుచేసే పరిస్థితి ఎక్క�
‘తెలంగాణ సంసారం అప్పుల పాలైంది. ఈ అప్పుల సంసారాన్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకొంటూ వస్తున్నా’.. గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలివి. అయితే, ముఖ్యమంత్రి తాను చెప్పినట్టు అప్పుల నుంచి తెలంగాణను తెరి�
ప్రాజెక్టుల మంజూరుకు ఏండ్లు! ఆ తర్వాత సర్వేకోసం మరికొన్నేండ్లు! శంకుస్థాపనకు ఇంకొన్ని సంవత్సరాలు! ఆ తర్వాతైనా పనులు పూర్తవుతాయా? అంటే అదీ లేదు! అనుమతుల మాటంటారా.. ఆ ఊసన్నదే ఉండదు.
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన హరితహారం ఫలాలు ప్రస్తుతం కండ్లముందు కనిపిస్తున్నాయి. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్లక
కేసీఆర్ ప్రభుత్వంలో విద్యా పరంగా వెలుగు వెలి గిన గురు కులాలు నేడు మస క బా రు తు న్నాయి. సన్న బి య్యంతో భోజనం చేసిన విద్యా ర్థులు నేడు పురు గుల అన్నంతో పస్తు లుం టు న్నారు. నాణ్య త లేని భోజనం.. కరు వైన వస తు లతో �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు.. ప్రస్తుతం అమలు చేస్తున్న హామీలకు పొంతన లేదని.. దీంతో ప్రజలతోపాటు రైతులూ అవస్థలు పడుతున్నారు. జోగుళాంబ గ ద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ దురదృష్టవశాత్తూ కుంగిన మేడిగడ్డ పిల్లర్లనే ప్రచారాస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రూ.90 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ను నిర్మించగా.. లక్ష కోట్ల అవ
రైతులకు తెలియకుండా, ఫోర్జరీ సంతకాలతో వారి పేరిట సహకార సంఘం సిబ్బందే రుణాలు తీసుకున్న వైనం మహబూబ్నగర్ జిల్లాలో వెలుగు చూసింది. రైతు రుణమాఫీ నేపథ్యంలో జిల్లాలోని గండీడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఈ
రైతు రుణమాఫీ విషయంలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆయా బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కూడా ప్రభుత్వం మాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయ�