మానవ అభివృద్ధిని పరిగణనలోకి తీసుకు న్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆ దిశగా పాలన ప్రారంభించా రు. తెలంగాణ ప్రజలు అత్యున్నత జీవన ప్రమాణాలతో జీవించాలని ఆయన తపించారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ముక్కు పచ్చలారని చిన్నారులు కుక్కకాటుకు బలవుతున్నారు. వేలాది మంది పిల్లలు గాయాల పాలవుతున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించడం లేదు. �
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచే ఆర్థికంగా భరోసానిచ్చేందుకు గత కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ పథకాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన దరఖాస్�
పల్లెల్లో పారిశుధ్యం పూర్తిగా కొరవడింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పల్లెప్రగతితో గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే పట్టింపు కరువైంది. దీంతో ఎక్కడకక్కడ చెత
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రూ.75 వేల కోట్ల అప్పు తెచ్చారని బీఆర్ఎస్ నేత కే వాసుదేవరెడ్డి ఆరోపించారు. ఈ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బుర్రకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి పంథా వారిది. కాకపోతే అవి ప్రజలు... అంతకుమించి సమాజానికి ఎంతవరకు మేలు చేస్తాయనేది ప్రధానం. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండే పాలకుడి �
కామారెడ్డి గడ్డపై విరబూసిన సాహితీ కుసుమం దివికేగింది. ప్రముఖ కవి, ‘దాశరథి’ అవార్డు గ్రహీత డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ (68) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసం
వానొచ్చింది.. వరదొచ్చింది.. చెరువుల్లోకి నీరొచ్చింది. కానీ..ఉచిత చేప పిల్లల జాడే లేదు. మళ్లీ మళ్లీ టెండర్లు పిలిచి ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతో ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ ఉన్నట్లా..? లేనట్లా..? అన్న అనుమ�
కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సామాజిక భద్రతా పథకాన్ని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. హోంగార్డులు, ఆటో డ్రైవర్లు, జర్నలిస్టులకు వర్తింపజేసే రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్�
తొమ్మిది నెలల్లోనే తొమ్మిది మత ఘర్షణలు జరగడం రేవంత్రెడ్డి సర్కారు వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎండీ ఇంతియాజ్ ఇషాక్ విమర్శించారు. కాంగ్�
అర్చకులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అందజేసిన వేతనాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రంలోని దాదాపు 13వేల పైచిలుకు ఆలయాల్లో అర్చకులు, అర్చక ఉద్యో�
కొత్తగా ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వారికే కీలక బాధ్యతలు అప్పగించింది. కానీ రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ర్టాల వారికి బాధ్యతలు అప్పగిస్తున్నది. ఇందుకు తాజ�
హైదరాబాద్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్ఆర్డీపీ (SRDP) పనుల ఆలస్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు