ప్రభుత్వం పట్టణాలు పంచాయతీల మధ్య చిచ్చు పెడుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది.
కేసీఆర్ సర్కారే బాగుండే.. కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక రైతులకు అన్నీ సమస్యలే.. ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లుంది’ అని పలువురు రైతులు వాపోయారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ ధాన�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మా రెడ్డి అన్నారు. శనివారం ఆమె మండలంలోని వరిగుంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బీఆర్ఎస్
IAS Officers | తెలంగాణలో రాజకీయ అనిశ్చితి, రోజుకొక వివాదంతో ఏర్పడుతున్న గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పావులు కదుపుతున్నది.
‘రేయ్ బాబు..’, ‘ఏయ్.. టీజీఎస్పీ’,‘అరేయ్ బాబు.. వచ్చి గడ్డిపీకు’, ‘రేయ్ ఇసుక మొయ్యి’... ఈ సంభాషణలు, సంభోదనలు, మర్యాదలేని మాటలు అన్నీ ప్రతీ పోలీస్స్టేషన్లో మాకు నిత్యకృత్యమే.. కానిస్టేబుల్ ర్యాంకు అయినా.. �
‘పది నెలల్లోనే కాంగ్రెస్ పరిపాలన చేతగానితనం బట్టబయలైంది.. ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పింది.. ఇప్పటికే ప్రజలతోపాటు ఆ పార్టీ నేతల్లోనూ నైరాశ్యం నెలకొన్నది.. రైతులు సర్కారుపై కన్నెర్ర చేస్తున్నారు.. పా�
కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఉచితంగా నల్లా కనెక్షన్ ఇచ్చి మున్సిపాలిటీ పరిధిలో నల్లా బిల్లులు లేకుండా నీళ్లను సరఫరా చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నుంచి నల్లా బిల్లులను వసూలు �
వారసత్వ, చారిత్రక, సాం స్కృతిక రంగాల్లో ఓరుగల్లుకు ఉన్న గుర్తింపును మరింత పెంచేలా కేసీఆర్ ప్రభుత్వం వరంగల్లో తలపెట్టిన కాళోజీ కళా క్షేత్రం నిర్మాణం దాదాపు పూర్తయ్యింది.
మండలంలోని రింగిరెడ్డిపల్లి - గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి గత కేసీఆర్ ప్రభుత్వం రూ.5 కోట్లిచ్చినా దాని నిర్మాణంలో ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండల వాసులు ఆరోపించారు. ఆ వంతెన నిర్మాణాన్ని
‘పండుగ వెళ్లిపోయిన పదిరోజులకు చీరలా?’ అవి కూడా మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులు, గిరిజన మహిళలకేనా? మేమంతా తెలంగాణ ఆడబ్డిడలం కాదా?’ అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఇల్లు నిర్మించాలంటే ఒక చదరపు అడుగుకు కనిష్ఠంగా రూ.1,500-2,000 వరకు ఖర్చవుతున్నది.రాష్ట్ర ప్రభు త్వం ఇందిరమ్మ ఇండ్లకు రూ.ఐదు లక్షలతోనే సరిపెట్టాలని నిర్ణయించింది.
హైదరాబాద్ నగరంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. దశాబ్దకాలంలో 1,000కి పైగా కిడ్నీ మార్పిడులు నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్నది.
విశ్రాంత ఉద్యోగుల కొనసాగింపుపై అడ్డగోలు విమర్శలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పనిగా ఎక్స్టెన్షన్లు ఇస్తున్నారు సీఎం రేవంత్రెడ్డి. గతంలో పీసీసీ హోదాలో విశ్రాంత అధికారులను తొలగించాలన్న రేవంత్