రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో 2014 నాటి స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు. అడుగడుగునా అనేక లోపాలు వెక్కిరిస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)తో పో
ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు గత కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలన్నీ కొత్తందా
అలవిగాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంతో పూర్తిగా విఫలమైందని, పథకాల విషయంలో రైతులకు ఇచ్చిన మాట కూడా తప్పిందని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నా�
కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఆధ్యాత్మిక శోభ వచ్చిందని, ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్ధితి లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో విశ్వబ్రా
ప్రభుత్వం పట్టణాలు పంచాయతీల మధ్య చిచ్చు పెడుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది.
కేసీఆర్ సర్కారే బాగుండే.. కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక రైతులకు అన్నీ సమస్యలే.. ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లుంది’ అని పలువురు రైతులు వాపోయారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ ధాన�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మా రెడ్డి అన్నారు. శనివారం ఆమె మండలంలోని వరిగుంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బీఆర్ఎస్
IAS Officers | తెలంగాణలో రాజకీయ అనిశ్చితి, రోజుకొక వివాదంతో ఏర్పడుతున్న గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పావులు కదుపుతున్నది.
‘రేయ్ బాబు..’, ‘ఏయ్.. టీజీఎస్పీ’,‘అరేయ్ బాబు.. వచ్చి గడ్డిపీకు’, ‘రేయ్ ఇసుక మొయ్యి’... ఈ సంభాషణలు, సంభోదనలు, మర్యాదలేని మాటలు అన్నీ ప్రతీ పోలీస్స్టేషన్లో మాకు నిత్యకృత్యమే.. కానిస్టేబుల్ ర్యాంకు అయినా.. �
‘పది నెలల్లోనే కాంగ్రెస్ పరిపాలన చేతగానితనం బట్టబయలైంది.. ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పింది.. ఇప్పటికే ప్రజలతోపాటు ఆ పార్టీ నేతల్లోనూ నైరాశ్యం నెలకొన్నది.. రైతులు సర్కారుపై కన్నెర్ర చేస్తున్నారు.. పా�
కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఉచితంగా నల్లా కనెక్షన్ ఇచ్చి మున్సిపాలిటీ పరిధిలో నల్లా బిల్లులు లేకుండా నీళ్లను సరఫరా చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నుంచి నల్లా బిల్లులను వసూలు �