రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్ ప�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కష్టాలు తప్పడం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో యూరియాకు కొరత లేదని, రేవంత్ సర్కారు వచ్చాక మళ్లా మునుపటి కష్టాలు మొదలైనట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మద్యం ధరల పెంపు ఇష్టం లేనేలేదనుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క బీరుపై గరిష్ఠంగా రూ.40 పెంచింది. మద్యం ప్రియులు ఎక్కువగా తాగే ఓ బ్రాండ్ బీరు ధర గరిష్ఠంగా రూ.260కి చేరింది.
‘అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండు వేల పింఛన్ను నాలుగు వేలు చేస్తాం. దివ్యాంగుల పింఛను ఆరు వేలు చేస్తాం..’ అంటూ ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఏడాది దాటినా పింఛన్ల పెంపు ఊసెత్
చారిత్రక వరంగల్ నగరాన్ని సాంస్కృతిక, సాహిత్య, నాటక రంగాల కార్యక్రమాలకు కేంద్రంగా నిలిపేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం పడావుగా ఉంటున్నది.
Revanth Reddy | గోషామహాల్ స్టేడియంలో వారం రోజుల్లో ఉస్మానియా ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన సందర్భంగా రేవంత్ రెడ్�
SRDP | వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
‘అంతన్నాడింతన్నాడే గంగరాజు.. ముంతు మామిడి పండన్నాడే గంగరాజు..’ అన్నట్లుగా ఉంది రేవంత్ సర్కారు తీరు. కాంగ్రెస్ ప్రభుత్వం తన కపటత్వాన్ని కర్షకుల కళ్లకు కట్టడంతో వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్సిటీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేశాలు లెక్కిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్సిటీ ప్రాజెక్టును మంజూరు చేసినప్పటికీ పనులు చేపట్టడానికి పరిశ్రమల మంత్రిత్వ
వస్త్ర పరిశ్రమకు చేయూతనిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు మాటలు నీటి మూటలే అయ్యాయి. సబ్సిడీపై నూలు అందిస్తామని ఎన్నో గొప్పలు చెప్పి వేములవాడలో ఏర్పాటు చేసిన యారన్ బ్యాంకులో నూలు నిల్వలు మృగ్యమయ్యాయ�