దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందు వరుసలో ఉందని, ఇది జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ అవస్థల పాలు చేస్తున్నదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగుల సంక్షేమాన్ని మరువమని” అటవీ, పర్యావరణ, న
తెలంగాణ సాధించుకొని ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన చేపట్టాకే గిరిజన బతుకులు మారాయని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం సిర్గాపూర్లో ఎస్టీ గురుకులం పాఠశాల, కళాశాల నూతన భవన సముదాయాన్
క్రైస్తవులకు తెలంగాణ సర్కారు కానుకలు అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా జిల్లాకు మూడు వేల గిఫ్ట్ ప్యాక్లు అందించనున్నది. ఈస్ట్ఫెస్ట్ నిర్వహణ కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార దాడులు హద్దు మీరుతున్నాయి. సోదాల ముసుగులో అధికారులు భౌతికదాడులకు పాల్పడుతుండటం అత్యంత ఖండనీయం. ప్రభుత్వ సంస్థలు అనుమానం ఉన్నవారిపై స్వేచ్ఛగా సోదాలు చేసుకోవచ్చు.
అనంతరం మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి మాట్లాడుతూ విద్యారంగ, ఉపాధ్యాయ సంక్షే మం కోసం 75 సంవత్సరాలుగా ఎస్టీయూ సేవలందించడం గొప్ప విషయమని అభినందించా రు. మన ఊరు మన బస్తి కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంత ప్ర
సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఈడీ, ఐటీ, సీబీఐని రాష్ట్రంపైకి ఉసిగొల్పుతున్నారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్య
పర్యాటకరంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ రంగాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. బుధవారం లండన్లో జరుగుతున్న వర �
ఉమ్మడి రాష్ట్రంలో మన బతుకులు, ఇక్కడి పరిస్థితులు ఎట్లుండెనో.. ఇప్పుడు ఎట్లున్నయో ఎవరికి వారు ఆలోచించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. నాడు తాగు, సాగు నీళ్లు, కరెంటు.. ఇలా ప్రతి రంగంలో �
స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగువిస్తీర్ణం కేవలం 6.7 శాతం కాగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏడేండ్లలోనే 76.92 శాతం వృద్ధిని నమోదు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘రైతు బీమా’ పథకం నేపథ్యంలో గిఫ్ట్డీడ్ రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గుంట భూమి ఉన్న ప్రతి రైతుకూ ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తున్నది. దీంతో ఏదైనా కారణం�
రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు రూపొందించి, అమలు చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్ర�
ఆసరా పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 15 నుంచి నూతన పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ
అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుటోంది. ఇందులో భాగంగా సెంటర్లకు వచ్చే చిన్నారుల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోంది. వారి హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు శ్రీకారం చుట్టింది. బాల�
భారీ వర్షాలతో పశు సంపదను కోల్పోయిన గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. మద్దిమల్లతండాలో 24మంది రైతులకు చెందిన 80ఆవులు ఇటీవల మృతి చెందగా, ఒక్క�