స్థానిక సంస్థల తాజా మాజీ ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం చెల్లింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నెలనెలా ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు సకాలంలో ఇవ్వలేదు.
వీఆర్ఏలకు ఇచ్చిన మాట ప్రకారం జీవో నెంబర్ 81ని వెంటనే అమలు చేయాలని వీఆర్ఏల సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. వీఆర్ఏలు మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ ముజమ్మిల్ �
తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణానికి సిద్ధం కండి’ అని ఎన్టీఆర్ భవన్లో తనను కలవడానికి వచ్చిన వారితో చంద్రబాబు అన్నారు. ‘తెలుగు జాతి ఉన్నంత వరకు తెలంగాణ గడ్డపై పసుపు జెండా ఎగురుతూనే ఉంటుంది.
జీహెచ్ఎంసీలో వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా సాధించాలనే లక్ష్యానికి అధికారులు నీళ్లొదిలారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎస్ ప్లస్ ప్లస్) నగరంగా హైదరాబాద్కు జాతీయ స్థాయిలో గుర్తింప
హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి పేరిట కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీ పథకాల స్థానంలో కాంగ్రెస్ సర్కారు ‘హై సిటీ’ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ఫార్మేటివ�
అధికార కాంగ్రెస్ పార్టీకి కొందరు అధికారులు స్వామిభక్తి చాటుకుంటున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి చిహ్నాలను తొలగించే యత్నం చేస్తున్నారు.
సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమ 60వ వసంతంలోకి అడుగు పెట్టబోతుండగా దేశ యవనికపై మరోసారి విషాద బిందువుగా సిరిసిల్ల నిలువబోతున్నది. ఇటీవల జరిగిన నేత కార్మికుల బలవన్మరణాలు ఈ విషయాన్నే తేటతెల్లం చేస్తున్నాయి.
అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని, ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరర
‘సమైక్య రాష్ట్రంలో కారుచీకట్లను చూశాం...స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కారు వెలుగులు తీసుకొచ్చిండు. ఇండ్లు, పొలాల్లో 24గంటలపాటు కోతలు లేని కరెంటు ఇచ్చిండు. పదేండ్ల పాలనలో ప్రజలకు కరెంటు రంది లేకుం�
వర్షాకాలం వస్తే చాలు.. అక్కడి ప్రజలకు తిప్పలు తప్పవు. బాహ్య ప్రపంచంతో సంబంధాలూ ఉండవు. రాకపోకలకు అంతరాయం. లేదంటే అతికష్టమ్మీద మరో పది కిలోమీటర్ల చుట్టూ ప్రయాణం. ఇదీ.. కిన్నెరసాని ప్రాజెక్టు దిగువన ఉన్న 20 గ్ర�
తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో కరెంట్ కాంతులు ప్రసరిస్తే.. కాం గ్రెస్ పాలనలో ‘కట్'కట మొదలైంది. ఎడాపెడా కోతలపై ప్రజలు, వ్యాపారులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ కొనసాగుతున్నది. అధికార పార్టీ నేతల అండదండలతో, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎండీసీ) సహకారంతో కాంట్రాక్టర్లు మరింత రెచ్చిపోతున్నారు.
సమైక్య రాష్ట్రంలో అత్యధిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న జిల్లా ఏందంటే అది ఉమ్మడి నల్లగొండ జిల్లానే. కరువు కాటకాల నడుమ భూగర్భ జలాలు అంతంత మాత్రమే ఉన్నా.. రైతులు బోరు, బావులపై ఎక్కువగా ఆధారపడి సాగు చేసే