నాగర్కర్నూల్ జిల్లా కేం ద్రం గులాబీమయమైంది. శనివారం పట్టణంలో బీఆర్ఎస్ నిర్వహించిన రోడ్షో అట్టహాసంగా సాగింది. పా ర్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు కావడంతో కొల్లాపూర్ చౌరస్తా నుంచి ఉయ్యాలవాడ
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని పలు జిల్లాల రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం కామారెడ్డి, నిర్మల్ జిల్లాల రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు�
హామీల అమలు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం.. గత కేసీఆర్ ప్రభుత్వంపై బురద జల్లుతోందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. మండలంలోని మారాయిగూడెంలో సోమవారం నిర్వహించిన తూరు�
Kinnera Mogilaiah | పద్మ శ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ నిరుపేద కళాకారుడిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకో�
పరిశ్రమలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. గత కేసీఆర్ సర్కారు పైప్లైన్ల ద్వారా పారిశ్రామిక వాడలకు వాటర్ సైప్లె చేయడంతో ఇన్నాళ్లూ ఇండస్ట్రీకి ఇబ్బంది లేకుండా అవసరాలు తీరాయి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో మళ్లీ తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. వారం రోజులనుంచి నీళ్లు రావడం లేదని ఆగ్రహించిన మున్సిపాలిటీ పరిధిలోని బోయపల్లి ప్రజలు బుధవా రం రోడ్డెక్కారు.
నిజామాబాద్ నగర పాలక సంస్థలో చెత్త సేకరించే వాహనాలకు సుస్తీ చేసింది. నగర సుందరీకరణలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లు విలువ చేసే అత్యాధునిక వాహనాలను కొనుగోలు చేశారు. అందులో రోడ్ క్లీనర్, ఫాగి�
ప్రాజెక్టులో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అందించారని మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని భారత్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు వరి ధాన్యానికి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ వచ్చి కొనుగోలు చేయాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాం
యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆ ప్లాంట్లో విద్యుత్తు ఉత్పత్తికి లైన్ క్లియర్ చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ బుధవారం మినిట్స్ను విడుద�
తెలంగాణ, ఏపీని కలిపే రెండు ప్రధాన రహదారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి. హైదరాబాద్-విజయవాడ రహదారి (ఎన్హెచ్ 65)ను 6 లేన్లు, హైదరాబాద్-కల్వకుర్తి మార్గాన్ని 4 లేన్లకు విస్త
బడిపిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చేశా యి. ఒక్కరోజు బడికెళితే చాలు 49 రోజులు సెలవులే. 2024 -25 విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరింది.
రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రచార ఆర్భాటం కోసం ధాన్యం కొనుగోల�
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలనే ప్రజలు అనుభవిస్తున్నారు. 2019లో కేసీఆర్ ఆశీర్వాదంతో, ఎమ్మెల్యేల కృషితో ఎంపీగా గెలుపొందాను.