కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమపథకాలన్నీ సందిగ్ధంలో పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఐదు నెలలు గడిచినా పథకాల అమలుపై స్పష్టత ఇవ్వడం లేదు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి గత ప్రభుత్వం చే�
ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించి ఏటా ఏప్రిల్ మాసంలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నా.. మే నెల పూర్తి కావొస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ టెండర్ల దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. రాష్ట్ర స్థా
గ్రామాలు అభివృద్ధి చెంది పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టగా, కాంగ్రెస్ సర్కారు దాన్ని గాలికొదిలేసింది. పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేయడంతో పల్ల�
‘పల్లెల ప్రగతే దేశానికి పట్టుకొమ్మ’ అన్నారు పెద్దలు. కానీ అవే పల్లెలకు నేడు కష్టాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొ
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సర్కారు హయాంలో 75 శాతం సబ్సిడీపై గొల్ల, కుర్మల కోసం ప్రత్యేకంగా అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకం అమలుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
రాష్ట్రంలో గత డిసెంబర్ వరకు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లిన ‘రియల్' వ్యాపారంలో ఈ ఐదు నెలల కాలంలో స్తబ్ధత నెలకొన్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసంబద్ధ నిర్ణయాలతో స్థిరాస్తి రంగం కుదేలైంది.
నాగర్కర్నూల్ జిల్లా కేం ద్రం గులాబీమయమైంది. శనివారం పట్టణంలో బీఆర్ఎస్ నిర్వహించిన రోడ్షో అట్టహాసంగా సాగింది. పా ర్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు కావడంతో కొల్లాపూర్ చౌరస్తా నుంచి ఉయ్యాలవాడ
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని పలు జిల్లాల రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం కామారెడ్డి, నిర్మల్ జిల్లాల రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు�
హామీల అమలు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం.. గత కేసీఆర్ ప్రభుత్వంపై బురద జల్లుతోందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. మండలంలోని మారాయిగూడెంలో సోమవారం నిర్వహించిన తూరు�
Kinnera Mogilaiah | పద్మ శ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ నిరుపేద కళాకారుడిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకో�
పరిశ్రమలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. గత కేసీఆర్ సర్కారు పైప్లైన్ల ద్వారా పారిశ్రామిక వాడలకు వాటర్ సైప్లె చేయడంతో ఇన్నాళ్లూ ఇండస్ట్రీకి ఇబ్బంది లేకుండా అవసరాలు తీరాయి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో మళ్లీ తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. వారం రోజులనుంచి నీళ్లు రావడం లేదని ఆగ్రహించిన మున్సిపాలిటీ పరిధిలోని బోయపల్లి ప్రజలు బుధవా రం రోడ్డెక్కారు.