గత కేసీఆర్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి విడతల వారీగా అమలు చేస్తూ తీరొక్క మొక్కలు నాటింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాల్లో, పొలం గట్లపై నా
‘చెత్తమ్మో.. చెత్త.. మీ ఇంటి వద్దకే చెత్తబండి వచ్చిందమ్మా.. తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి చెత్తబండిలో వేయండమ్మా’.. అంటూ నాలుగు నెలల వరకు జడ్చర్ల మున్సిపాలిటీలోని ప్రతి గల్లీలో నిత్యం వాహనాలు చెత్త సేకరించే�
వేసవి వచ్చిందంటే చాలు నగరాలు, పట్టణాల్లో భూగర్భజలం అడుగంటిపోతున్నది. నీటి కటకట తీవ్రమవుతున్నది. ఇలా ఎద్దడి రాకుండా ఉండాలంటే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి.
అటవీ సంపద పెంపు కోసం కేసీఆర్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా నాటిన చెట్లను ముత్తారం మండల కేంద్రంలో కొందరు వేబ్రిడ్జ్ నిర్వాహకులు ఇష్టారీతిన నరికివేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముత్తారంలో ఎలాంటి పర్మిషన్ �
ఎనిమిదేండ్లు చింత లేకుండా సాగిన సాగు సంబురం నేడు ఎండిన పంటలతో రైతన్న కండ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నవి. ఉమ్మడి ధరూర్ మండలంలో కరువు తాండవం చేస్తున్నది. పదేండ్లలో వరిపంటను రైతులు సంబురంగా సాగు చేశారు.
ఐటీ కారిడార్లో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఐటీ కారిడార్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే క్రమంలో గత కేసీఆర్ ప్రభుత్వం కోకాపేటలో సు�
దేశవ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు, సీట్ల పెంపునకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 170 కాలేజీల నుంచి దరఖాస్తులు �
నీటితో నిత్యం కళకళలాడే గోదావరి ఎడారిని తలపిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాం లో నిత్యం జలకళను సంతరించుకోగా.. ప్రస్తుతం నీరు లేక బోసిపోయి దర్శనమిస్తోంది. గోదావరిలో ఎక్కడో ఉన్న పాయలో ఉన్న నీటికి మోటర్లు ప�
విద్యారంగానికి గత కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంతో విద్యాబోధన అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. వి
కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ(ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా-ప్రధానమంత్రి భారతీయ వికసిత్ విద్య) పథకం కింద నారంవారిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపికైంది.
ఎంతోమంది పేదలు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములవి. పోడు చేసుకున్నందుకుగాను నాటి ప్రభుత్వం వాటిపై హక్కులు కల్పించి అసైన్డ్ చేసింది. దీంతో ఆ భూములను వారు, వారి వారసులు కాలక్రమేణా వారి తాతల కాలం నుంచ�
ఈ చిత్రంలో కనిపిస్తున్న చెక్డ్యాం పెద్దపల్లి మండలం భోజన్నపేట-చీకురాయి గ్రామాల శివారులో ఉంది. కేసీఆర్ సర్కారు 49 కోట్లతో నిర్మించగా, కొన్నేళ్లుగా వాగొడ్డు రైతులకు ఆదరువుగా మారింది. గత ఫిబ్రవరిలో నీటితో