ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతులపాలిట శాపంగా మారింది. ఫలితంగా వచ్చే వానకాలం సీజన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (ప్రధానమంత్రి పంటల బీమా పథకం) అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
రైతులకు భరోసా ఏదీ..? వడగండ్ల వర్షం, ఈదురుగాలులతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రైతుల గురించి పట్టించ
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తే కష్టాలు తొలుగుతాయని, జీవితాలు బాగుపడుతాయని అనుకున్న రైతులకు ఎదురుదెబ్బ తగులుతోంది. కేసీఆర్ ప్రభుత్వంలో బ్యాంకు అధికారులు రైతులను వేధించిన సందర్భాలు ఎక్కడా లేవు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొగులు ముఖం చూడకుండా పంటలు పండించిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేలచూపులు చూస్తున్నారు. జీవనదిలా పారిన వరదకాలువలో నీటి జాడ కనిపించకపోయే సరికి రైతులు బెంబేలెత్తిపోతున్న�
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం కింద రెండో దశ పనులు చేపట్టాలన్న జీహెచ్ఎంసీ ప్రతిపాదన ఆటకెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటినా కొత్త ప్రాజెక్టుల ఊసే
అడవులు మానవుడితోపాటు సకల జీవకోటి మనుగడకు ఆధారం. నేటి ఆధునిక మానవుడు తన విజ్ఞానంతో వనరులను విపరీతంగా వినియోగించుకుంటున్నాడు. అటవీ సంపదను నాశనం చేస్తూ తన మనుగడని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు.
నిరుపేదలు సైతం గర్వించే స్థాయిలో వేడుకలు నిర్వహించుకునేలా ఆధునిక హంగులతో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫంక్షన్హాల్స్పై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది.
‘ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసిచూడు’ అన్నారు పెద్దలు. అంటే ఆ రెండు విజయవంతంగా పూర్తి చేయడం అంతకష్టమని పెద్దల భావన. ప్రస్తుత పరిస్థితుల్లో పెండ్లి చేయడం సులభమేమో గానీ ఇల్లు కట్టడం మాత్రం కష్టతరంగానే ఉంది.
చొప్పదండి పట్టణవాసుల చిరకాలవాంఛ ఆయన సెంట్రల్ లైటింగ్ నిర్మాణం ఇక కలేనా? అంటే.. ప్రస్తుత పనుల పరిస్థితి చూస్తే అలాగే ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వం పట్టణ రూపురేఖలను మార్చేందుకు రహదారి విస్తరణ పనులు చేపట�
కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో రైతుల కోసం కట్టించిన రైతు వేదికల్లోని సామగ్రి దొంగల పాలవుతున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలంలో పలు రైతు వేదికల్లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి.
‘కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయాం. హస్తం పాలనలో గోస పడుతున్నాం’ అనే మాట తెలంగాణలోని ప్రతిఒక్కరి నోట వినిపిస్తున్నది. అనతికాలంలోనే ‘కేసీఆర్ సర్కారే ఉండుంటే మాకు ఈ కష్టాలు ఉండకపోవు’ అనే చర్చ కూడా ప్
గత కేసీఆర్ సర్కారు హయాంలో మంజూరైన పలు అభివృద్ధి పనులను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసిందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఇదే విషయమై పలుమార్లు అసెంబ్లీతోపాటు ప�