‘ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసిచూడు’ అన్నారు పెద్దలు. అంటే ఆ రెండు విజయవంతంగా పూర్తి చేయడం అంతకష్టమని పెద్దల భావన. ప్రస్తుత పరిస్థితుల్లో పెండ్లి చేయడం సులభమేమో గానీ ఇల్లు కట్టడం మాత్రం కష్టతరంగానే ఉంది.
చొప్పదండి పట్టణవాసుల చిరకాలవాంఛ ఆయన సెంట్రల్ లైటింగ్ నిర్మాణం ఇక కలేనా? అంటే.. ప్రస్తుత పనుల పరిస్థితి చూస్తే అలాగే ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వం పట్టణ రూపురేఖలను మార్చేందుకు రహదారి విస్తరణ పనులు చేపట�
కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో రైతుల కోసం కట్టించిన రైతు వేదికల్లోని సామగ్రి దొంగల పాలవుతున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలంలో పలు రైతు వేదికల్లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి.
‘కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయాం. హస్తం పాలనలో గోస పడుతున్నాం’ అనే మాట తెలంగాణలోని ప్రతిఒక్కరి నోట వినిపిస్తున్నది. అనతికాలంలోనే ‘కేసీఆర్ సర్కారే ఉండుంటే మాకు ఈ కష్టాలు ఉండకపోవు’ అనే చర్చ కూడా ప్
గత కేసీఆర్ సర్కారు హయాంలో మంజూరైన పలు అభివృద్ధి పనులను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసిందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఇదే విషయమై పలుమార్లు అసెంబ్లీతోపాటు ప�
హైదరాబాద్ మహానగరంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రధానంగా బహుళ అంతస్తులకు అనుమతులను పూర్తిగా నిలిపివేయడంతో బిల్డర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
గడిచిన పది రోజులుగా తాగునీరు ఇవ్వకుంటే ఎలా అని ఖమ్మం 25వ డివిజన్ మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని గుర్తుచేశారు. నల్లాల ద్వారా తాగునీళ్లు అందించాలని ప్రభుత్వానికి, అధికారులక
మళ్లీ పాత కథే మొదలైంది. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలు పదేళ్ల తర్వాత మరోసారి అదే బాటలో నడుస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్త రూపు దిద్దుకున్న ఈ విజ్ఞాన భాండాగారాలు, తిరిగి య
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంలా నిలిచాయని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ కుమార�
పల్లె ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు అధికారుల నిర్లక్ష్యంతో కళావిహీనంగా మారాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి జిల్లాలోని 335 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఉత్తి చేతులు చూపి వెనుదిరిగారు. గంటన్నరకు పైగా స్వామివారి క్షేత్రంలో గడిపిన ముఖ్యమంత్రి స్వామివారి �
గత పదేండ్లలో కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.