ఐటీ కారిడార్లో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఐటీ కారిడార్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే క్రమంలో గత కేసీఆర్ ప్రభుత్వం కోకాపేటలో సు�
దేశవ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు, సీట్ల పెంపునకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 170 కాలేజీల నుంచి దరఖాస్తులు �
నీటితో నిత్యం కళకళలాడే గోదావరి ఎడారిని తలపిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాం లో నిత్యం జలకళను సంతరించుకోగా.. ప్రస్తుతం నీరు లేక బోసిపోయి దర్శనమిస్తోంది. గోదావరిలో ఎక్కడో ఉన్న పాయలో ఉన్న నీటికి మోటర్లు ప�
విద్యారంగానికి గత కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంతో విద్యాబోధన అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. వి
కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ(ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా-ప్రధానమంత్రి భారతీయ వికసిత్ విద్య) పథకం కింద నారంవారిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపికైంది.
ఎంతోమంది పేదలు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములవి. పోడు చేసుకున్నందుకుగాను నాటి ప్రభుత్వం వాటిపై హక్కులు కల్పించి అసైన్డ్ చేసింది. దీంతో ఆ భూములను వారు, వారి వారసులు కాలక్రమేణా వారి తాతల కాలం నుంచ�
ఈ చిత్రంలో కనిపిస్తున్న చెక్డ్యాం పెద్దపల్లి మండలం భోజన్నపేట-చీకురాయి గ్రామాల శివారులో ఉంది. కేసీఆర్ సర్కారు 49 కోట్లతో నిర్మించగా, కొన్నేళ్లుగా వాగొడ్డు రైతులకు ఆదరువుగా మారింది. గత ఫిబ్రవరిలో నీటితో
ఇంకా ఎండలు ముదరనే లేదు, కానీ, అంతట నీటి సమస్య మొదలవుతున్నది. కరీంనగర్లో ఇప్పటికే ప్రజల గొంతెండిపోతున్నది. నాలుగైదేండ్లుగా లేని నీటి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతున్నది.
“ పజ్జన ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారు. ఎంపీ అయితే ఇంకా చేస్తారు.. అందుకే మా ఓటు పజ్జన్నకే. ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడికే మా మద్ధతు. కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి చేసిందేమీలేదు.
వెనుకాముందూ చూసుకోకుండా హామీ ఇచ్చేయడం, తర్వాత వల్లకాదని చేతులెత్తేయడం కాంగ్రెస్ తత్వం’ అని చెప్పుకోవాలేమో. లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ భోషాణం స్వాగతం పలికిందని పరిణతి లేని మాటలతో పరిపాలన మొదలుపెట�
PRC | రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణ ఇప్పట్లో సాధ్యపడే అవకాశాలు కనిపించడం లేదు. తాజా అంచనాల ప్రకారం.. జూన్ దాటినా వేతన సవరణ సాధ్యంకాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఔటర్ రింగు రోడ్డు సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ మీద సైకిళ్లు దూసుకుపోతున్నాయి. నగరంలో సైక్లింగ్ను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ�