ఇంకా ఎండలు ముదరనే లేదు, కానీ, అంతట నీటి సమస్య మొదలవుతున్నది. కరీంనగర్లో ఇప్పటికే ప్రజల గొంతెండిపోతున్నది. నాలుగైదేండ్లుగా లేని నీటి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతున్నది.
“ పజ్జన ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారు. ఎంపీ అయితే ఇంకా చేస్తారు.. అందుకే మా ఓటు పజ్జన్నకే. ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడికే మా మద్ధతు. కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి చేసిందేమీలేదు.
వెనుకాముందూ చూసుకోకుండా హామీ ఇచ్చేయడం, తర్వాత వల్లకాదని చేతులెత్తేయడం కాంగ్రెస్ తత్వం’ అని చెప్పుకోవాలేమో. లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ భోషాణం స్వాగతం పలికిందని పరిణతి లేని మాటలతో పరిపాలన మొదలుపెట�
PRC | రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణ ఇప్పట్లో సాధ్యపడే అవకాశాలు కనిపించడం లేదు. తాజా అంచనాల ప్రకారం.. జూన్ దాటినా వేతన సవరణ సాధ్యంకాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఔటర్ రింగు రోడ్డు సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ మీద సైకిళ్లు దూసుకుపోతున్నాయి. నగరంలో సైక్లింగ్ను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ�
ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతులపాలిట శాపంగా మారింది. ఫలితంగా వచ్చే వానకాలం సీజన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (ప్రధానమంత్రి పంటల బీమా పథకం) అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
రైతులకు భరోసా ఏదీ..? వడగండ్ల వర్షం, ఈదురుగాలులతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రైతుల గురించి పట్టించ
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తే కష్టాలు తొలుగుతాయని, జీవితాలు బాగుపడుతాయని అనుకున్న రైతులకు ఎదురుదెబ్బ తగులుతోంది. కేసీఆర్ ప్రభుత్వంలో బ్యాంకు అధికారులు రైతులను వేధించిన సందర్భాలు ఎక్కడా లేవు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొగులు ముఖం చూడకుండా పంటలు పండించిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేలచూపులు చూస్తున్నారు. జీవనదిలా పారిన వరదకాలువలో నీటి జాడ కనిపించకపోయే సరికి రైతులు బెంబేలెత్తిపోతున్న�
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం కింద రెండో దశ పనులు చేపట్టాలన్న జీహెచ్ఎంసీ ప్రతిపాదన ఆటకెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటినా కొత్త ప్రాజెక్టుల ఊసే
అడవులు మానవుడితోపాటు సకల జీవకోటి మనుగడకు ఆధారం. నేటి ఆధునిక మానవుడు తన విజ్ఞానంతో వనరులను విపరీతంగా వినియోగించుకుంటున్నాడు. అటవీ సంపదను నాశనం చేస్తూ తన మనుగడని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు.
నిరుపేదలు సైతం గర్వించే స్థాయిలో వేడుకలు నిర్వహించుకునేలా ఆధునిక హంగులతో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫంక్షన్హాల్స్పై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది.