మండు వేసవి రాకముందే తాగునీటి కోసం తండ్లాట షురువైంది. తలాపునే ఉన్న మున్నేరు నీరు లేక ఏడారిని తలపిస్తోంది. చేతిలో బిందె, ప్లాస్టిక్ బకెట్లతో బోర్లు, ట్యాంకుల వద్దకు మహిళల పరుగందుకుంది. ట్యాంకర్ రాగానే న�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ప్లాట్లను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్లో రుసుములు విధించకుండా.. పూర్తి ఉచిత�
హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిపై రూ. 2232 కోట్లతో నిర్మించే భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అల్వాల్లో శంకుస్థాపన చేయనున్నారు.
గొర్రెల పంపిణీ పథకంపై కక్ష సాధింపు కోసం తహతహలాడుతున్న ప్రభుత్వం... డీడీలు చెల్లించిన వారికి లబ్ధి చేకూర్చే అంశంపై మాత్రం దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు నేడు మాటమార్చారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్�
మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులయ్యే నిరుపేదలకు గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసంపూర్తిగా ఉన్న గృహాలను పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వ�
నల్లమల దట్టమైన అడవిలో.. ప్రకృతి సోయగాల మధ్య వెలసిన పు ణ్యక్షేత్రం భౌరాపూర్. లింగాల మండలం అప్పాపూర్ చెంచుపెంట పంచాయతీ పరిధిలో చెం చుల ఆరాధ్య దైవమైన భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి కొ లువయ్యారు.
చెరువులు, కుంటల కింద యాసంగి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న నీటితో నారు పోసిన నాటి నుంచి పంట ఏపుగా వచ్చే వరకు నెట్టుకొచ్చిన రైతులు ప్రస్తుతం చెరువులు, కుంటల్లో నీరు అడుగంటడంతో పంటను చూస
ఎన్నికలకు ముందు అనే క హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం చేతగాక ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్
ఇంకా వేసవి ఆరంభం కానేలేదు. ఎండలు ముదరనే లేదు. కానీ, అప్పుడే కరీం‘నగరం’లో నీటి కటకట మొదలైంది. నాలుగైదేండ్లుగా లేని నీటి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతున్నది. పది పదిహేను రోజులుగా హైలెవల్ జోన్లోని ఏడు డివిజన్ల
పురుషులతో పోల్చుకుంటే మహిళలు అనారోగ్య సమస్యలను అధికంగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. సమస్యను ఆదిలోనే గుర్తించకుంటే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం గత యేడాది ప్రారంభ�
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో కీలక భాగమైన పుట్టంగండి పంప్హౌస్లో కొద్ది రోజులుగా గ్రౌటింగ్ పనులు కొనసాగుతున్నాయి. పంప్హౌస్ పైపులైన్ భాగంలో కాంక్రీట్ గోడ నుంచి కొద్ది రోజులగా సీపే జ్ నీరు వ�
మంత్రి ఉత్తమ్ సారూ.. కొంచెం టైమ్ ఇచ్చి మూడు చక్రాల స్కూటీలు పంపిణీ చేయరాదూ.. అని దివ్యాంగులు కోరుతున్నారు. దివ్యాంగుల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిన మూడు చక్రాల స్కూటీలు కలెక్టరేట్ కారిడార్లో రెండు నె�
నూతన గృహప్రవేశం చేసిన సందర్భంగా జర్నలిస్టు కుటుంబం భావోద్వేగానికి గురైన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. భూత్పూరు మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాయపల్లి సమీపంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టా�
రైతులు పండించిన ప్రతి పంటను కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ డిమాండ్ చేశారు.