హైదరాబాద్ మహానగరంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రధానంగా బహుళ అంతస్తులకు అనుమతులను పూర్తిగా నిలిపివేయడంతో బిల్డర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
గడిచిన పది రోజులుగా తాగునీరు ఇవ్వకుంటే ఎలా అని ఖమ్మం 25వ డివిజన్ మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని గుర్తుచేశారు. నల్లాల ద్వారా తాగునీళ్లు అందించాలని ప్రభుత్వానికి, అధికారులక
మళ్లీ పాత కథే మొదలైంది. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలు పదేళ్ల తర్వాత మరోసారి అదే బాటలో నడుస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్త రూపు దిద్దుకున్న ఈ విజ్ఞాన భాండాగారాలు, తిరిగి య
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంలా నిలిచాయని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ కుమార�
పల్లె ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు అధికారుల నిర్లక్ష్యంతో కళావిహీనంగా మారాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి జిల్లాలోని 335 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఉత్తి చేతులు చూపి వెనుదిరిగారు. గంటన్నరకు పైగా స్వామివారి క్షేత్రంలో గడిపిన ముఖ్యమంత్రి స్వామివారి �
గత పదేండ్లలో కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
మండు వేసవి రాకముందే తాగునీటి కోసం తండ్లాట షురువైంది. తలాపునే ఉన్న మున్నేరు నీరు లేక ఏడారిని తలపిస్తోంది. చేతిలో బిందె, ప్లాస్టిక్ బకెట్లతో బోర్లు, ట్యాంకుల వద్దకు మహిళల పరుగందుకుంది. ట్యాంకర్ రాగానే న�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ప్లాట్లను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్లో రుసుములు విధించకుండా.. పూర్తి ఉచిత�
హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిపై రూ. 2232 కోట్లతో నిర్మించే భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అల్వాల్లో శంకుస్థాపన చేయనున్నారు.
గొర్రెల పంపిణీ పథకంపై కక్ష సాధింపు కోసం తహతహలాడుతున్న ప్రభుత్వం... డీడీలు చెల్లించిన వారికి లబ్ధి చేకూర్చే అంశంపై మాత్రం దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు నేడు మాటమార్చారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్�
మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులయ్యే నిరుపేదలకు గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసంపూర్తిగా ఉన్న గృహాలను పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వ�