మెదక్ జిల్లా కేంద్రంలో సమీకృత మార్కెట్ నిర్మాణం పునాదులకే పరిమితమయింది. ప్రజలకు కూరగాయలు, మాంసాహారం ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్�
మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొరంగ మార్గాల వైపు వేస్తున్న
అడుగులు ముందుకు సాగేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే..ఆర్థికంగా అంతకంటే తక్కువ ప్రత్యామ్నాయాలు �
ఎన్నో ఏళ్లుగా కరువుపీడితంగా కొనసాగిన తిరుమలాయపాలెం మండలం నేడు కడుపునింపే ప్రాంతంగా విరాజిల్లుతోంది. సాగునీటి వనరులు లేక, సరైన పనులు లభించక నాడు హైదరాబాద్, సూరత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన ఇక్కడి ప్ర�
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది జిల్లాలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు ప్రజల ఆదరణను చూరగొంటున్నాయి. ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా వైద్�
‘ఓడెక్కే దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభా ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.
నిరుద్యోగ యువత ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. వారికి ఉపాధి కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన ‘హస్తం’.. వారి భవిష్యత్తును ఆగమాగం చేసింది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకు�
తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను తమకే ఇవ్వాలని మంగళవారం కలెక్టరేట్లో లబ్ధిదారులు ఆందోళన చేశారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని పర్వతాపూర్లో కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను న�
‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది కోట్పల్లి ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న రైతుల పరిస్థితి. ఇందులో సమృద్ధిగా నీరున్నా పంటల సాగుకు వాడుకోలేని దుస్థితి నెలకొన్నది.
రెండో విడత దళితబంధు నిధులను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయాలని దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన �
యాదాద్రి పవర్ప్లాంటులో మంగళవారం నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్లాంటు ఏర్పాటుకు ముందు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో టీఎస్ జెన్కో అన్ని అనుమతులు తీసుకొన
సామాన్యుడి సొంతింటి కలను నిజం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నానికి హెచ్ఎండీఏ టౌన్ప్లానింగ్ అధికారులు అడుగడుగునా కొర్రీలు పెడుతున్నారు. త్వరగా ఇంటి అనుమతి కావాలంటే తాము అడిగినంత ఇవ్వాల్సిందే అన్న�
కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డి ఆరోపణలు చేయడం మానుకోవాలి.. చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించండి.. అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాట్ల మధు సవాల్ విసిరారు.
కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపివేయడం అనైతకమని జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను పూర్తి చేయడంతోపాటు కొత్తవాటిపై దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్