రెండో విడత దళితబంధు నిధులను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయాలని దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన �
యాదాద్రి పవర్ప్లాంటులో మంగళవారం నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్లాంటు ఏర్పాటుకు ముందు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో టీఎస్ జెన్కో అన్ని అనుమతులు తీసుకొన
సామాన్యుడి సొంతింటి కలను నిజం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నానికి హెచ్ఎండీఏ టౌన్ప్లానింగ్ అధికారులు అడుగడుగునా కొర్రీలు పెడుతున్నారు. త్వరగా ఇంటి అనుమతి కావాలంటే తాము అడిగినంత ఇవ్వాల్సిందే అన్న�
కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డి ఆరోపణలు చేయడం మానుకోవాలి.. చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించండి.. అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాట్ల మధు సవాల్ విసిరారు.
కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపివేయడం అనైతకమని జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను పూర్తి చేయడంతోపాటు కొత్తవాటిపై దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్
111 జీవోపై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం శాసనసభా సమావేశాల్లో కోరారు. గత ప్రభుత్వ హయాంలో 111జీవో రద్దు చేశారని, దీనిపై కొత్తగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారన్�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలుదాటినా ఒక్క ఉద్యోగానికి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక్క ఉద్యోగానికి పరీక్ష సైతం నిర్వహించలేదు. కానీ, 23 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకుం
గిరిజనుల ఆరాధ్యదైవమైన సేవాలాల్ మహరాజ్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగించాలని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఊరంచుతండాలో గురువారం సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సేవా
విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. చిరునోముల ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించిన ఆయన తరగతి గదులను పరిశీలించి విద్య
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకులను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేసింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలతోపాటు రంగారెడ్�
రోడ్డు నిర్మాణంలో అధికారులు నిబంధనలు పాటించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కొత్తపల్లి ఆకేరువాగు బ్రిడ్జి నుంచి ఇల్లంద గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వరకు ఇటీవల బీట
కృష్ణా జలాల అంశంపైనే కాదు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా కాంగ్రెస్ సర్కారు సోయి లేకుండా వ్యవహరిస్తున్నది. ఆది నుంచీ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ జలహక్కులకు గండికొట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోసార�