నల్లమల దట్టమైన అడవిలో.. ప్రకృతి సోయగాల మధ్య వెలసిన పు ణ్యక్షేత్రం భౌరాపూర్. లింగాల మండలం అప్పాపూర్ చెంచుపెంట పంచాయతీ పరిధిలో చెం చుల ఆరాధ్య దైవమైన భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి కొ లువయ్యారు.
చెరువులు, కుంటల కింద యాసంగి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న నీటితో నారు పోసిన నాటి నుంచి పంట ఏపుగా వచ్చే వరకు నెట్టుకొచ్చిన రైతులు ప్రస్తుతం చెరువులు, కుంటల్లో నీరు అడుగంటడంతో పంటను చూస
ఎన్నికలకు ముందు అనే క హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం చేతగాక ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్
ఇంకా వేసవి ఆరంభం కానేలేదు. ఎండలు ముదరనే లేదు. కానీ, అప్పుడే కరీం‘నగరం’లో నీటి కటకట మొదలైంది. నాలుగైదేండ్లుగా లేని నీటి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతున్నది. పది పదిహేను రోజులుగా హైలెవల్ జోన్లోని ఏడు డివిజన్ల
పురుషులతో పోల్చుకుంటే మహిళలు అనారోగ్య సమస్యలను అధికంగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. సమస్యను ఆదిలోనే గుర్తించకుంటే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం గత యేడాది ప్రారంభ�
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో కీలక భాగమైన పుట్టంగండి పంప్హౌస్లో కొద్ది రోజులుగా గ్రౌటింగ్ పనులు కొనసాగుతున్నాయి. పంప్హౌస్ పైపులైన్ భాగంలో కాంక్రీట్ గోడ నుంచి కొద్ది రోజులగా సీపే జ్ నీరు వ�
మంత్రి ఉత్తమ్ సారూ.. కొంచెం టైమ్ ఇచ్చి మూడు చక్రాల స్కూటీలు పంపిణీ చేయరాదూ.. అని దివ్యాంగులు కోరుతున్నారు. దివ్యాంగుల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిన మూడు చక్రాల స్కూటీలు కలెక్టరేట్ కారిడార్లో రెండు నె�
నూతన గృహప్రవేశం చేసిన సందర్భంగా జర్నలిస్టు కుటుంబం భావోద్వేగానికి గురైన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. భూత్పూరు మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాయపల్లి సమీపంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టా�
రైతులు పండించిన ప్రతి పంటను కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ డిమాండ్ చేశారు.
నదీజలాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవడం రైతులకు శాపంగా మారుతున్నది. గతేడాది వరకు కాల్వల ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఇప్పుడు 1800 క్యూసెక్కులకు మించి విడుదల చేయడం లేదు.
మండల ప్రజలకు న్యాయ సేవలు మరింతగా దగ్గరయ్యాయి. నియోజకవర్గంలోనే రెండో పెద్ద మండలమైన దమ్మపేటలో కోర్టు(న్యాయస్థానం) ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. న్యాయస్థానం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో
పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు.
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయాన్ని కేసీఆర్ సర్కారు హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, మరిన్ని వసతుల కోసం గతంలోనే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించార�
ఇరుకైన గది.. సాధారణ కుర్చీలు.. అరకొర వసతులు.. ఇదీ ఒకప్పటి మున్సిపల్ సమావేశంలో కనిపించే సన్నివేశం. అదే ఇప్పుడు అసెంబ్లీని తలపించే విశాలమైన హాలు, సౌకర్యవంతమైన కుర్చీలు, ఏసీ వసతుల నడుమ మున్సిపల్ సమావేశాలు కా
‘ఓడెక్కె దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభా ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.