చేనేత రంగానికి మంచిరోజులు వచ్చాయి. గత కేసీఆర్ ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడంతో ఈ రంగం పురోగాభివృద్ధిలో పయనిస్తున్నది. మగ్గాల మీద చీరలు, బట్టలు నేసి పలు కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చే
టీబీజీకేఎస్.. సింగరేణి ప్రగతిలో కీలకపాత్ర పోషించడమేగాక అనేక హక్కులు సాధించి నల్లసూర్యుల మనసు గెలుచుకున్నది. ఇప్పటికే ‘గుర్తింపు’ ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించగా, ముచ్చటగా మూడోసారి గెలిచే లక్ష్�
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీబీజీకేఎస్ దూకుడు పెంచింది. ఈ మేరకు గనులు, విభాగాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. సాధించిన హక్కులను వివరిస్తూ కార్మికులను ఓట్లు అభ్యర్థిస్తున్�
ఇలా డిగ్రీ పూర్తిచేయగానే, అలా ఉద్యోగాలు పొందగిలిగే యువత ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. దేశంలో గరిష్ఠ ఉపాధి సామర్థ్యాలున్న యువత కలిగిన రాష్ర్టాల్లో మన రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో నిలిచిం
తెలంగాణ రాష్ర్టాన్ని విఫల రాష్ట్రంగా చూపెట్టి, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శ్వేత పత్రం’లోని డొల్లతనాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక�
ఈ ప్రాంత విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ను దృష్టికిలో పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వంలో మూడు నెలల కిందట మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కొల్లాపూర్ పట్టణానికి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను మ�
2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్విభజన జరిగింది. 40 లక్షల జనాభా, 57 మండలాలతో అతిపెద్ద జిల్లాగా ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాలుగు చిన్న జిల్లాలుగా అవతరించింది. అప్పుడు ఉమ్మడి జిల్లాలో 46 మండలాలు మాత్రమే మిగిలాయి.
యాసంగి సీజన్ రైతు బంధు సాయం కోసం రైతాంగం ఎదురు చూస్తున్నది. సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా కొత్త ప్రభుత్వం ఈ నెల 10 నుంచి పెట్టుబడి సాయం ఇవ్వడం షురూ చేసింది. కానీ.. అందరికీ డబ్బులు పడకపోవడంతో అన్నదాతలు నిరా�
ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ సర్కారు రైతుబంధును తెచ్చింది. 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించింది. ఇప్పటి వరకు 11 విడుతలుగా సాయం
అభివృద్ధి కావాలంటే నిధులు వెచ్చించాలి. రంగం ఏదైనా సరే లాభదాయకంగా మారాలన్నా.. దానిని నమ్ముకున్న వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నిండాలన్నా కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఒక కొడుకును విద్యావంతుడిని చేయాలంటే అతని చ�
‘కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకంటే, సృష్టించిన ఆస్తుల విలువే అధికంగా ఉన్నది. కానీ, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్టే.. ప్రభుత్వంలోనూ వాస్తవాలు వక్రీకరిస్తున్నరు.