ఈ ప్రాంత విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ను దృష్టికిలో పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వంలో మూడు నెలల కిందట మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కొల్లాపూర్ పట్టణానికి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను మ�
2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్విభజన జరిగింది. 40 లక్షల జనాభా, 57 మండలాలతో అతిపెద్ద జిల్లాగా ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాలుగు చిన్న జిల్లాలుగా అవతరించింది. అప్పుడు ఉమ్మడి జిల్లాలో 46 మండలాలు మాత్రమే మిగిలాయి.
యాసంగి సీజన్ రైతు బంధు సాయం కోసం రైతాంగం ఎదురు చూస్తున్నది. సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా కొత్త ప్రభుత్వం ఈ నెల 10 నుంచి పెట్టుబడి సాయం ఇవ్వడం షురూ చేసింది. కానీ.. అందరికీ డబ్బులు పడకపోవడంతో అన్నదాతలు నిరా�
ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ సర్కారు రైతుబంధును తెచ్చింది. 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించింది. ఇప్పటి వరకు 11 విడుతలుగా సాయం
అభివృద్ధి కావాలంటే నిధులు వెచ్చించాలి. రంగం ఏదైనా సరే లాభదాయకంగా మారాలన్నా.. దానిని నమ్ముకున్న వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నిండాలన్నా కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఒక కొడుకును విద్యావంతుడిని చేయాలంటే అతని చ�
‘కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకంటే, సృష్టించిన ఆస్తుల విలువే అధికంగా ఉన్నది. కానీ, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్టే.. ప్రభుత్వంలోనూ వాస్తవాలు వక్రీకరిస్తున్నరు.
జిల్లాలో 1,09,642 మంది రైతుబంధు లబ్ధిదారులు ఉన్నారు. వీరికి రూ.132. 87 కోట్ల సాయం అందుతున్నది. ఎకరాకు రూ.5 వేల చొప్పున గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందజేసింది.
సింగరేణి కార్మికులను ఓటు అడిగే హక్కు జాతీయ కార్మిక సంఘాలకు లేదని టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ 1 గనిపై పిట్ కార్యదర్శి ఎంబడి తిరుపతి �
కొత్తగా ఏర్పడిన రేవంత్రెడ్డి ప్రభుత్వం ఒక విషయం గుర్తుంచుకోవాలి. గత ప్రభుత్వ పాలనలో ఏవైనా లోపాలున్నట్లు భావిస్తే వాటిని ఎత్తిచూపటం కొద్దికాలం వరకు సరే. కాని ఆ పని దీర్ఘకాలం పాటు చేస్తూపోయినా, స్వయంగా త
రాజ్యాలు అంతరించినా, రాజులు గతించినా.. నాటి రాచరిక వ్యవస్థకు స్మృతి చిహ్నంగా నిలుస్తున్నది దేవరకొండ ఖిలా. సుమారు ఏడు వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ ఖిల్లా పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటక ప్రాంతంగా విలస�
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. సోమవారం ఆయన మండలంలోని అమ్మక్కపేట, డబ్బ, వర్షకొండ గ్రామాల్లో పర్యటించగా, బీఆర్ఎస్ నాయకులు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మోకాసిగూడెం ఓ మారుమూల గ్రామం. గ్రామానికి ఉన్న వాగుపై వంతెన సౌకర్యం లేక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు.
గిరిజనులను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావడంతోపాటు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. చెంచులు, ఎస్టీల బీడు భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు వాటిలో ఉచిత�
సన్న బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వారం పది రోజులుగా స్థిరత్వం లేకుండా పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు వెయ్యిపైనే పెరిగి మునుపెన్నడూ లేని విధంగా సామాన్యులకు చుక్కలు చూపుతున్న�
ఆదిలాబాద్లో రైల్వే వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద నిర్మిస్తుండగా.. కేసీఆర్ సర్కారు ఇప్పటికే రూ.57.71 కోట్లు మంజూరు చేసింది. మాజీ మంత్రి జోగు రామన్న వ