హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఆ ఫలాలు మాత్రం 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు ఇంతకాలం దక్కలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు మహానగరంలో భాగమవుతున్నా, ఆ గ్రామాలు నగరానికి చెంతనే ఉన్నప్పటికీ అభివృద్ధి
సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సడక్లకు స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత గతుకులతో ప్రయాణికులకు చుక్కలు చూపిన రోడ్ల రూపురేఖలు మారిపోయాయి. అధ్వానంగా ఉన్న రహ�
తెలంగాణ ప్రభుత్వం గూడు లేని పేదల కోసం జాగను చూసి డబుల్ బెడ్ రూం ఇంటిని నిర్మించి ఇస్తోందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న పేదలందరూ సంతోషంగా ఉండాలన్నదే ప్ర�
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రగతి పరుగులు పెడుతున్నది. ఇందూరు నగరం సరికొత్త అందాలు అద్దుకుంటున్నది. విశాలమైన రోడ్లు, పచ్చని చెట్లతో కూడిన డివైడర్లు, సెంట్రల్ లైటింగ్తో నగరం మెరిసి పోతున్నది. క�
యాసంగి సీజన్లో వరి పండించిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రతీ రైతు నుంచి ధాన్యాన్ని సేకరించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మురికి కూపంలా ఉన్న పల్లెలు ప్రగతి పథంలో దూసుకు పోతున్నాయనడానికి కోటగిరి గ్రామం నిదర్శనంగా నిలుస్తున్నది. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కోటగిరి గ్రామంలోనే రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక త్యాగాలకు ఓర్చి నిబద్ధతతో తెలంగాణ వచ్చేదాకా కొట్లాడిన భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్కు ప్రజలు అవకాశం ఇచ్చి 2014లో అధికారాన్ని కట్టబెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్�
రాజకీయాల్లో అప్పటి టీఆర్ఎస్... నేటి బీఆర్ఎస్ది ఎప్పటికీ ప్రత్యేక శైలినే. పోరాట రూపం, ఎజెండా సెట్టింగ్, సంస్థాగత కార్యాచరణలోనూ తనదైన ముద్రతో ముందుకు సాగడం పరిపాటి. ఇతర పార్టీలకు అందనంత ఎత్తులో రాజకీయ
సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి సోమవారం సంస్థ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. సంగెంలోని సెర్ప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి ద
రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ను వర్తింపజేయడం చాలా సంతోషంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సెర్
సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్యమే ధ్యేయంగా కేసీఆర్ సర్కారు కృషిచేస్తున్నది. తెలంగాణ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన నల్లసూర్యుల కోసం.. వారితో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన హామీ మేరకు య�
దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందు వరుసలో ఉందని, ఇది జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ అవస్థల పాలు చేస్తున్నదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగుల సంక్షేమాన్ని మరువమని” అటవీ, పర్యావరణ, న