రీజినల్ రింగురోడ్డు నిర్మాణంలో అడ్డంగా వచ్చే కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, టెలికం లైన్లు వంటి (యుటిలిటీస్)ను తొలగించేందుకు అయ్యే ఖర్చును రాష్ట్రమే భరించాలని కేంద్రం స్పష్టం చేసింది.
‘మన దేశంలో 1947 స్వాతంత్య్రం రాక ముందు ఒక వ్యక్తి ఏడాదికి దాదాపు 3-4 కేజీల వంట నూనె వినియోగించే వారు. అది ఇప్పుడు 20 కేజీలకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఏటా 22 నుంచి 23 మిలియన్ మెట్రిక్ టన్�
కేసీఆర్ ప్రభుత్వం కాలుష్యం లేని ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీకి అడ్డుకట్ట వేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
మత్స్యకారులకు సిరుల పంట పండుతున్నది. రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలోని చెరువుల వద్ద కుప్పలుకుప్పలుగా చేపల రాశులు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మిషన్కాకతీయ పథకంతో చేపట్టిన చెరువులు, కుంటల �
వృత్తిదారులను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. మత్స్యకార్మికులకు ఉపాధి కల్పించేందుకు వందశాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.
వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలోని అన్ని ఉన్నత బడుల్లో డిజిటల్ పాఠాలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి వారం నుంచి పూర్తిస్థాయిలో డిజిటల్ బోధన అమలుకానున్నది.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీలకు రక్షణ ఉంటుందని టీఎస్ ఎ మ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు.
సాగులో సమస్యలు వస్తే ఎవరికి, ఎక్కడ చెప్పుకోవాలో తెలియక రైతాం గం అయోమయంలో ఉండేది. సాగు సమస్యలు చెప్పుకోవడానికి వ్యవసాయధికారులను కలవాలంటే మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమ�
స్వరాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు విస్తృతంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టీఎస్ ఐ-పాస్ను అందుబాటులోకి తేవడంతో అను
2022, మార్చి నెల, 28వ తేదీ. ఏకాదశి పర్వదినం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం మహాద్భుతంగా జరిగింది. పట్టపగలు. ఎర్రటి ఎండ. ఇంకా భోజనాలు కూడా అయినట్టు లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, యాదగి�
హైదరాబాద్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ఈ నెల 31న ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐ�
హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఆ ఫలాలు మాత్రం 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు ఇంతకాలం దక్కలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు మహానగరంలో భాగమవుతున్నా, ఆ గ్రామాలు నగరానికి చెంతనే ఉన్నప్పటికీ అభివృద్ధి
సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సడక్లకు స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత గతుకులతో ప్రయాణికులకు చుక్కలు చూపిన రోడ్ల రూపురేఖలు మారిపోయాయి. అధ్వానంగా ఉన్న రహ�