కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. మొ దటి విడుత పూర్తి కాగా.. రెండో విడుత ప్రశ్నార్థకంలో పడింది. వనపర్తి జిల్లాలో మొదటి విడతలో దాదాపు 199 యూనిట్లు అమలు కాగా..
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తనపై ఉన్న రాజకీయ కక్షతో అందోలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని అందోలు మాజీఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు రద్దు చేస్తాం’.. ‘కాదు కాదు అలైన్మెంట్ మారుస్తాం’.. ‘బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్పోర్టుకు’.. ఇలా మెట్రో ప్లాన్పై సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు �
బడిలో ఉండాల్సిన బాలలు కార్ఖానాలు, దుకాణాల్లో బందీలవుతున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో బాలకార్మికులుగా మారుతున్నారు. చదువుకోవాలనే కోరిక ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు సహకరించక బతుకుభారం మోస్తు�
ఒకప్పుడు కరీంనగర్ మంచినీటి సమస్యతో అల్లాడేది. పక్కనే మానేరు రిజర్వాయర్ ఉన్నా.. వేసవి వచ్చిందంటే చాలు తండ్లాడేది. కానీ, నాటి కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో కరీం‘నగర’ం దాహం తీ
తలకు బలమైన గాయమై కోమాలోకి వెళ్లి దవాఖానలో చికిత్స పొందుతూ సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ జవాన్ మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లిలో సోమవారం జరిగింది.
కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో 32 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు బదులు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 32 యూట్యూబ్ చానళ్లు పెట్టాల్సిందేమోనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
‘సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం.. ప్రస్తుత ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి మరింత అభివృద్ధి చేస్తే అన్ని రంగాల్లో సహకరిస్తాం.. కానీ బీఆర్ఎ
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. కేసీఆర్ సర్కారులో అప్పటి ఎమ్మెల్యే.. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు చొరవతో నిధులు మంజూరు కాగా, ఇటీవల టెండర్లు, అగ్రిమెంట్
రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కోరారు. జగిత్యాల పట్టణానికి చెందిన 71 మంది లబ్ధిదారులకు ఆదివారం ఆయన తహసీల్ ఆఫీస్�
అథారిటీ మహోన్నత పాత్ర పోషిస్తున్నది. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా చేపడుతూ.. నగరవాసులకు మెరుగైన సదుపాయాలను కల్పిస్తున్నది.
రాష్ట్రంలో సైబర్ క్రైం మోసాలు భారీగా పెరిగాయి. సైబర్ నేరాల పట్ల పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ప్రతి రోజు ఎక్కడో ఓ చోట సైబర్ నేరగాళ్ల చేతుల్లో అమాయకులు మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప
కేసీఆర్ సర్కారులోనే గ్రామాలకు మహర్దశ నెలకొన్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. శనివారం దుబ్బాక మండలం పోతారం గ్రామంలో రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ నూతన భవనం, రూ.15 లక్షలతో ఆరోగ్య ఉపకేంద�