విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు బీసీ విద్యార్థులకు ఇస్తున్న మహాత్మాజ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంలో మార్పులు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని కార్యకర్తలు అధైర్యపడొద్దని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ భరోసానిచ్చారు. ప్రజల్లో బీఆర్ఎస్కు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, భవిష్యత్ అంతా మనదేనని అని చెప్పారు.
ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టిన రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేసిన ఆయిల్పాం పంట కాతకు వచ్చింది. మూడేళ్ల క్రితం ఎన్నో ఆశలతో నాటిన మొక్కలు పెద్దవై దిగుబడి మొదలవడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది.
నేత కార్మికుల కోసం ప్రభుత్వం టీ-నేతన్న యాప్ తీసుకొచ్చింది. గతేడాది కేసీఆర్ సర్కారు హయాంలోనే యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందు లో చేనేత, పవర్లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికుల వివరాలు పొందుపర్చాలి.
రంగారెడ్డి జిల్లా వేదికగా రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సీఎం అల్పాహార పథకం జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. అక్టోబర్ 6న ప్రారంభించిన ఈ పథకం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఓ వరంగా మ
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మరో ఘనతను సొంతం చేసుకుంది. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ (ఎంవోయూఏ) మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత నగరాల జాబితాలో గ్రేటర్ వ�
కేసీఆర్ సర్కారు హయాంలోనే గూడెం ఎత్తిపోతలకు మహర్దశ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడుతూ పదేళ్లక్రితం కేసీఆర్ ఎల్లంపెల్లి ప్రాజెక్టు, గూ�
అహ్మదాబాద్లోని సబర్మతి నది తరహాలో మూసీ పరివాహక ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల మూసీ నది సుందరీకరణపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపిన సీఎం రేవంత్రెడ్డ
కేసీఆర్ సర్కారు ప్రారంభించిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అకసుతో రద్దు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. పదేండ్లలో లక్షల మంది�
కాళేశ్వరం జలాల రాకతో సూర్యాపేట జిల్లాలో నీలి విప్లవం ఊపందుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను పునరుద్ధరించగా ప్రస్తుతం అవి వేసవిలో సైతం నిండుకుండను తలపిస్తున్నాయి.
విద్యార్థుల యూనిఫాం దుస్తుల తయారీ (ఆర్వీఎం) ఆర్డర్లపై సందిగ్ధం నెలకొన్నది. గత నవంబర్లో రావాల్సిన ఆర్డర్లు ఎన్నికల షెడ్యూలుతో ప్రక్రియ ఆలస్యం కాగా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆర్డర్లు రాకపోవడం�
కరువును తరిమి కొట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1,652.26 కోట్లతో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి.
ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే సగం కన్నా తక్కువగానే ప్రభుత్వం కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తవ్వగా.. ఇప్పటివరకు క
పేదలకు సొంతింటి నిర్మాణం ఓ కల. ఆ ఆకాంక్షను సాకారం చేసేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం ముందుకొచ్చింది. గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఇంటి నిర్మాణం కోసం రూ. 3లక్షల సాయం అందించాలని భావించింది.
దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ‘దళితబంధు’ పథకంపై నీలినీడ లు కమ్ముకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసింది.