అహ్మదాబాద్లోని సబర్మతి నది తరహాలో మూసీ పరివాహక ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల మూసీ నది సుందరీకరణపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపిన సీఎం రేవంత్రెడ్డ
కేసీఆర్ సర్కారు ప్రారంభించిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అకసుతో రద్దు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. పదేండ్లలో లక్షల మంది�
కాళేశ్వరం జలాల రాకతో సూర్యాపేట జిల్లాలో నీలి విప్లవం ఊపందుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను పునరుద్ధరించగా ప్రస్తుతం అవి వేసవిలో సైతం నిండుకుండను తలపిస్తున్నాయి.
విద్యార్థుల యూనిఫాం దుస్తుల తయారీ (ఆర్వీఎం) ఆర్డర్లపై సందిగ్ధం నెలకొన్నది. గత నవంబర్లో రావాల్సిన ఆర్డర్లు ఎన్నికల షెడ్యూలుతో ప్రక్రియ ఆలస్యం కాగా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆర్డర్లు రాకపోవడం�
కరువును తరిమి కొట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1,652.26 కోట్లతో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి.
ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే సగం కన్నా తక్కువగానే ప్రభుత్వం కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తవ్వగా.. ఇప్పటివరకు క
పేదలకు సొంతింటి నిర్మాణం ఓ కల. ఆ ఆకాంక్షను సాకారం చేసేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం ముందుకొచ్చింది. గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఇంటి నిర్మాణం కోసం రూ. 3లక్షల సాయం అందించాలని భావించింది.
దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ‘దళితబంధు’ పథకంపై నీలినీడ లు కమ్ముకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసింది.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. మొ దటి విడుత పూర్తి కాగా.. రెండో విడుత ప్రశ్నార్థకంలో పడింది. వనపర్తి జిల్లాలో మొదటి విడతలో దాదాపు 199 యూనిట్లు అమలు కాగా..
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తనపై ఉన్న రాజకీయ కక్షతో అందోలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని అందోలు మాజీఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు రద్దు చేస్తాం’.. ‘కాదు కాదు అలైన్మెంట్ మారుస్తాం’.. ‘బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్పోర్టుకు’.. ఇలా మెట్రో ప్లాన్పై సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు �
బడిలో ఉండాల్సిన బాలలు కార్ఖానాలు, దుకాణాల్లో బందీలవుతున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో బాలకార్మికులుగా మారుతున్నారు. చదువుకోవాలనే కోరిక ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు సహకరించక బతుకుభారం మోస్తు�
ఒకప్పుడు కరీంనగర్ మంచినీటి సమస్యతో అల్లాడేది. పక్కనే మానేరు రిజర్వాయర్ ఉన్నా.. వేసవి వచ్చిందంటే చాలు తండ్లాడేది. కానీ, నాటి కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో కరీం‘నగర’ం దాహం తీ
తలకు బలమైన గాయమై కోమాలోకి వెళ్లి దవాఖానలో చికిత్స పొందుతూ సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ జవాన్ మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లిలో సోమవారం జరిగింది.