కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పి న గురుకులాలు బడుగు, బలహీన వర్గాలకు వరంగా మారాయి. ఉన్నత విద్యను అందించేందుకు గత సర్కా రు కేజీ టూ పీజీ వరకు దశల వారీగా శ్రీకారం చు ట్టింది. ఆ దిశలోనే రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ �
కాంగ్రెస్ ప్రభుత్వంలో యాసంగి పంటల సాగుకు నీళ్లు వస్తాయా? రావా? అని రైతులు అనుమానిస్తున్నారని, నీటి విడుదలపై కాంగ్రెస్ నాయకులు, అధికారుల ప్రకటనతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారని నర్సంపేట మాజీ ఎమ్మె�
పెద్దపల్లి జిల్లాలోని హుస్సేన్మియా వాగుపై పలుచోట్ల కేసీఆర్ సర్కారు చెక్డ్యాంలను నిర్మించింది. గతంలో ఎక్కడికక్కడే నీళ్లు నిండి ఉండడంతో వాగుకు ఇరువైపులా ఉన్న రైతులు మోటర్లు పెట్టుకొని వేలాది ఎకరాలు
బతుకమ్మ చీరెల బకాయిలు 250 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కారు నేతన్నల సంక్షేమం కోసం తెచ్చిన సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగి
కేసీఆర్ సర్కారు విడుదల చేసిన నిధులతోనే మంచిర్యాల పట్టణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. పట్టణంలోని సున్నంబట్టి వాడలో జాతీయ రహదారి నిర్మాణ పనులను బుధవ�
అందరికీ అన్నం పెట్టే అన్నదాత కుటుంబాన్ని గౌరవించుకునేలా, పాడి, వ్యవసాయ పశువులతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసేలా కరీంనగర్ మారెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎడ్లబండితో కూడిన రైతు విగ్రహం ప్రత్యేక ఆకర్
సేద్యంలో ఎలా ముందుకెళ్లాలి.. ఏ సీజన్లో ఏ పంట వేయాలి..? నష్టాలు ఎలా అధిగమించాలో సంపూర్ణ అవగాహన కోసం కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన రైతు వేదికలు సరికొత్తగా మారుతున్నాయి. ఇప్పటిదాకా కర్షకుల ముచ్చట్లకు కేంద్ర�
కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను యథావిధిగా కొనసాగించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు.