కేసీఆర్ హయాంలోనే ప్రభుత్వ పాఠశాలలకు పునరుజ్జీవం కలిగిందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావ్ అన్నారు. శనివారం ఎమ్మెల్సీ చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామంలో తన గురువు పానుగంటి జగన్నాథరెడ్డి ఇంటికి
రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు నిరంతరం కృషి చేసిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో గట్టు మండలంలోని తుమ్మలపల్లి గ్రామాన�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎకర పొలం కూడా ఎండిపోలేదని, కరెంటు కోతలు లేవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ, లింగంపేటలో వాటర్ ప్లాంట్, ఎల్�
సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోకాలడ్డుతోంది. కేసీఆర్ సర్కారు మంజూరు చేసిన పనులను ఎక్కడిక్కడ నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం హుకుం జారీ చేసి
పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తూ మెహిదీపట్నంలో హెచ్ఎండీఏ చేపడుతున్న స్కైవాక్ నిర్మాణానికి కేంద్రం లైన్ క్లియర్ చేసింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే వారి భద్రత దృష్ట్యా ఇక�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విద్యుత్ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రశంసించారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్పై కాం
ఎమ్మెల్సీగా ఇద్దరి పేర్లను గవర్నర్ తిరసరించిన వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. సాంకేతిక అంశాల పేరుతో వ్యాజ్యాలపై విచారణ ముగించబోమని వెల్లడించింది.
డబ్బుల్లేకుండా పనులు నిలిచిన సంఘటనలు ఇప్పటిదాకా చూశాం.. కానీ డబ్బులు ఉన్నా పనులను అటకెక్కించడం ఘనత వహించిన జీహెచ్ఎంసీకే చెల్లింది. తమ కలల ఇంటి సౌధమైన డబుల్ బెడ్ రూం ఇండ్లు దక్కించుకొని.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ నడిబొడ్డున అద్భుతంగా నిర్మించిన ‘కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్హౌస్' బోర్డును సోమవారం తొలగించారు. దశాబ్దాల కింద నిర్మించిన కరీంనగర్ ఆర్అండ్బీ అతిథి గృహం శిథిలావస
కేసీఆర్ సర్కారు తెచ్చిన దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో శనివారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ �
కార్పొరేషన్, జనవరి 19: పురుషులకు దీటు గా మహిళలు రాజకీయాల్లో రాణించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ను కల్పించిన ఘనత కేసీఆర్ సర్కా�