అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని, చిన్నా, పెద్ద, వయస్సు అనుభవంతో తేడాలేకుండా స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ కమిటీ నాయకులు వి�
గడిచిన ఐదేళ్లలో గ్రామ పంచాయతీలు అన్నింటా ఆదర్శంగా మారాయి. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పాలనాపరమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కుగ్రామాలుగా ఉన్న అనేక గ్రామాలు.. పల్లెప్రగతి వంటి కార్యక్ర
పల్లెల్లో ప్రజాప్రతినిధుల పాలన ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఐదేండ్లుగా సర్పంచులు, వార్డు మెంబర్లుగా పనిచేసిన వారు మాజీలుగా మారారు. వారి స్థానంలో అధికారులు పగ్గాలు చేపటార్టు . 2019 జనవరిలో జర�
పల్లెల్లో సర్పంచ్ల పదవీ కాలం బుధవారంతో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తండ
గత కేసీఆర్ ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించిందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. అనుముల మండలం కొరివేనుగూడెం గ్రామంలో రూ.25 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థ
వైద్య శాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టులు ఎట్టకేలకు భర్తీ కానున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రాత పరీక్ష నిర్వహించిన విషయం విదితమే.
పదేండ్లు ఇరాం లేకుండా కరెంట్ వచ్చింది. బోరు వేస్తే పొలం మొత్తం తడిచే వరకు నడుస్తుండే. కరెంట్ పోతదేమో అన్న ముచ్చటే లేదు. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడో పోతుందో తెల్వడం లేదు. రాత్రనక పగలనక పొలం
కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ బదిలీ అయ్యారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఓఎస్డీగా ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. సోమవారం హైదరాబాద్లోని ఆయిల్ ఫెడ్లో శ్రీధర్ ఈ బాధ్యతలు �
Telangana | యాసంగి ధాన్యం విక్రయానికి నిబంధనలు రూపొందించేందుకు..25వ తేదీ సాయంత్రం 6.47 గంటలకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ రాత్రి 11.52 గంటలకు ధాన్యం విక్రయానికి నోటిఫికేషన్ జారీచేసిన ప�
కేసీఆర్ ప్రభుత్వం ఏది అమ లు చేసినా అది భవిష్యత్తరాలకు ఉపయోగపడే విధం గా ఉంటుంది. రాష్ట్ర ఏర్పాటుతో ఏమొస్తదన్న ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా అన్ని రంగాలను అభివృద్ధి చేసి సొంత రాష్ట్రంలో అనేక సౌకర్యాలు, వ�
పల్లెలే దేశానికి పట్టుగొమ్మ లు.. పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం రూ.40 లక్ష ల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన కొత్తపల్లి, బైనపల్లి పంచాయతీ భవనాలను ఎ�
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ప్ర జాప్రతినిధులు, కార్యకర్త�