కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ బదిలీ అయ్యారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఓఎస్డీగా ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. సోమవారం హైదరాబాద్లోని ఆయిల్ ఫెడ్లో శ్రీధర్ ఈ బాధ్యతలు �
Telangana | యాసంగి ధాన్యం విక్రయానికి నిబంధనలు రూపొందించేందుకు..25వ తేదీ సాయంత్రం 6.47 గంటలకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ రాత్రి 11.52 గంటలకు ధాన్యం విక్రయానికి నోటిఫికేషన్ జారీచేసిన ప�
కేసీఆర్ ప్రభుత్వం ఏది అమ లు చేసినా అది భవిష్యత్తరాలకు ఉపయోగపడే విధం గా ఉంటుంది. రాష్ట్ర ఏర్పాటుతో ఏమొస్తదన్న ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా అన్ని రంగాలను అభివృద్ధి చేసి సొంత రాష్ట్రంలో అనేక సౌకర్యాలు, వ�
పల్లెలే దేశానికి పట్టుగొమ్మ లు.. పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం రూ.40 లక్ష ల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన కొత్తపల్లి, బైనపల్లి పంచాయతీ భవనాలను ఎ�
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ప్ర జాప్రతినిధులు, కార్యకర్త�
కేసీఆర్ హయాంలోనే ప్రభుత్వ పాఠశాలలకు పునరుజ్జీవం కలిగిందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావ్ అన్నారు. శనివారం ఎమ్మెల్సీ చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామంలో తన గురువు పానుగంటి జగన్నాథరెడ్డి ఇంటికి
రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు నిరంతరం కృషి చేసిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో గట్టు మండలంలోని తుమ్మలపల్లి గ్రామాన�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎకర పొలం కూడా ఎండిపోలేదని, కరెంటు కోతలు లేవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ, లింగంపేటలో వాటర్ ప్లాంట్, ఎల్�
సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోకాలడ్డుతోంది. కేసీఆర్ సర్కారు మంజూరు చేసిన పనులను ఎక్కడిక్కడ నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం హుకుం జారీ చేసి
పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తూ మెహిదీపట్నంలో హెచ్ఎండీఏ చేపడుతున్న స్కైవాక్ నిర్మాణానికి కేంద్రం లైన్ క్లియర్ చేసింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే వారి భద్రత దృష్ట్యా ఇక�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విద్యుత్ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రశంసించారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్పై కాం
ఎమ్మెల్సీగా ఇద్దరి పేర్లను గవర్నర్ తిరసరించిన వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. సాంకేతిక అంశాల పేరుతో వ్యాజ్యాలపై విచారణ ముగించబోమని వెల్లడించింది.