పేదప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని, కాంగ్రెస్ సర్కారును ఎండగడతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప
మన వైద్యానికి జాతీయ గుర్తింపు లభించింది. వైద్యాధికారులు, సిబ్బంది కృషికి ఫలితం దక్కింది. జిల్లాలో దవాఖానల నిర్వహణ, నాణ్యతాప్రమాణాలు, రోగులకు మెరుగైన చికిత్సకు గాను ఏడు ఆరోగ్య కేంద్రాలకు ఇటీవలే ఎన్క్వా�
దళితబంధు రెండో విడుత నిధుల కోసం దళితలోకం ఎదురుచూస్తున్నది. గత కేసీఆర్ సర్కారు సాయం అందించే ప్రక్రియ చేపట్టినా.. ఎన్నికల కోడ్తో నిలిచిపోయింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల గడుస్తున్నా.. ఎలాంట�
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు బీసీ విద్యార్థులకు ఇస్తున్న మహాత్మాజ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంలో మార్పులు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని కార్యకర్తలు అధైర్యపడొద్దని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ భరోసానిచ్చారు. ప్రజల్లో బీఆర్ఎస్కు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, భవిష్యత్ అంతా మనదేనని అని చెప్పారు.
ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టిన రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేసిన ఆయిల్పాం పంట కాతకు వచ్చింది. మూడేళ్ల క్రితం ఎన్నో ఆశలతో నాటిన మొక్కలు పెద్దవై దిగుబడి మొదలవడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది.
నేత కార్మికుల కోసం ప్రభుత్వం టీ-నేతన్న యాప్ తీసుకొచ్చింది. గతేడాది కేసీఆర్ సర్కారు హయాంలోనే యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందు లో చేనేత, పవర్లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికుల వివరాలు పొందుపర్చాలి.
రంగారెడ్డి జిల్లా వేదికగా రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సీఎం అల్పాహార పథకం జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. అక్టోబర్ 6న ప్రారంభించిన ఈ పథకం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఓ వరంగా మ
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మరో ఘనతను సొంతం చేసుకుంది. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ (ఎంవోయూఏ) మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత నగరాల జాబితాలో గ్రేటర్ వ�
కేసీఆర్ సర్కారు హయాంలోనే గూడెం ఎత్తిపోతలకు మహర్దశ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడుతూ పదేళ్లక్రితం కేసీఆర్ ఎల్లంపెల్లి ప్రాజెక్టు, గూ�
అహ్మదాబాద్లోని సబర్మతి నది తరహాలో మూసీ పరివాహక ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల మూసీ నది సుందరీకరణపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపిన సీఎం రేవంత్రెడ్డ
కేసీఆర్ సర్కారు ప్రారంభించిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అకసుతో రద్దు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. పదేండ్లలో లక్షల మంది�