దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
గులాబీ అధినేత కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కొనసాగించాలని మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండలకేంద్రమైన నారాయణరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెండింగ్లో ఉన్న గ�
నిమ్స్ దవాఖాన మరో మైలురాయిని అందుకున్నది. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ఆధునిక చికిత్సలు చేస్తున్న నిమ్స్ రోబోటిక్ సర్జరీల విభాగం.. వంద రోబోటిక్ సర్జరీలు చేసి రికార్డు సృష్టించింది.
కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలకు గృహలక్ష్మి పథకం కింద ఇంటి స్థలం ఉండి నిర్మాణం చేసుకోవడానికి ముందుకు వచ్చిన అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేసింది. దీంతో వారంతా భూమిపూజ చేసుకొని ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట�
దళితబంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దళితులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ను ముట్టడించారు. మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులు కలె�
గృహలక్ష్మి పథకాన్ని యథావిధిగా కొనసాగించి.. నిధులు వెంటనే మంజూరు చేయాలని జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల లబ్ధిదారులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు.
దళితుల జీవితాల్లో గిప్పుడే వెలుగులు వస్తున్న సమయంలో ‘మూలుగుతున్న నక్క మీద గుమ్మడికాయ వచ్చి పడ్డ’ చందంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నదని దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని, కాంగ్రెస్ సర్కారును ఎండగడతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప
మన వైద్యానికి జాతీయ గుర్తింపు లభించింది. వైద్యాధికారులు, సిబ్బంది కృషికి ఫలితం దక్కింది. జిల్లాలో దవాఖానల నిర్వహణ, నాణ్యతాప్రమాణాలు, రోగులకు మెరుగైన చికిత్సకు గాను ఏడు ఆరోగ్య కేంద్రాలకు ఇటీవలే ఎన్క్వా�
దళితబంధు రెండో విడుత నిధుల కోసం దళితలోకం ఎదురుచూస్తున్నది. గత కేసీఆర్ సర్కారు సాయం అందించే ప్రక్రియ చేపట్టినా.. ఎన్నికల కోడ్తో నిలిచిపోయింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల గడుస్తున్నా.. ఎలాంట�