రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘రైతు బీమా’ పథకం నేపథ్యంలో గిఫ్ట్డీడ్ రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గుంట భూమి ఉన్న ప్రతి రైతుకూ ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తున్నది. దీంతో ఏదైనా కారణం�
రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు రూపొందించి, అమలు చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్ర�
ఆసరా పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 15 నుంచి నూతన పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ
అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుటోంది. ఇందులో భాగంగా సెంటర్లకు వచ్చే చిన్నారుల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోంది. వారి హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు శ్రీకారం చుట్టింది. బాల�
భారీ వర్షాలతో పశు సంపదను కోల్పోయిన గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. మద్దిమల్లతండాలో 24మంది రైతులకు చెందిన 80ఆవులు ఇటీవల మృతి చెందగా, ఒక్క�
గోదావరికి వందేండ్లలో కనీవినీ ఎరుగని వరద. తెలంగాణలో మూడున్నర దశాబ్దాల కాలంలో జూలైలో ఎన్నడూ లేనంత గరిష్ఠ వర్షపాతం. వారం రోజులుగా ముంచెత్తుతున్న వాన రాష్ర్టాన్ని గుక్కతిప్పుకోకుండా చేసింది. ఇంతటి విపత్కర
వాహనదారులకు భారీ ఊరట లభించింది. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు సకాలంలో చేయించుకోని వాహనదారులకు రోజుకు రూ.50 చొప్పున విధించే అదనపు రుసుంను ప్రభుత్వం రద్దు చేసింది. అన్ని రకాల వాహనాలకు ఇకపై ఎప్పుడూ లెవీ వ�
‘మన ఊరు-మనబడి’ పథకం కింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.7,500 కోట్లు కేటాయించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు
బతుకుదెరువు కోసం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులకు తెలంగాణ ప్రభు త్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రత కల్పిస్తున్నదని బీజేపీ రాజస్థాన్ రాష్ట్ర నాయకుడు లాదులాల్ పిటాలియా కొనియాడారు. రాజస్థాన్ న�
పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో రూ.10లక్షలతో నిర్మించనున్న గౌడ సంఘం భవనానికి, రూ.2.5లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు పనులకు గురువారం ఆ�
అచ్చంపేట ప్రాంతంలోని నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా తన సొ ంత ఖర్చుతో కోచింగ్ శిబిరం ఏర్పాటు చేశానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేటలో ని షామ్స్ ఫంక్షన్�